అన్వేషించండి

Sai Dharam Tej Bike: సాయితేజ్‌ది సెకండ్ హ్యాండ్‌ బైక్, చలానా విషయంలో ట్విస్ట్.. టూవీలర్ లైసెన్స్ డౌటే: పోలీసులు

శనివారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్‌ ప్రమాదానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.

సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ ప్రమాదంపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆయన నడిపిన స్పోర్ట్స్ బైక్, ప్రయాణించిన వేగం, డ్రైవింగ్ లైసెన్స్ తదితర అంశాల గురించి స్పష్టత ఇచ్చారు. శనివారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్‌ ప్రమాదానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. సాయి ధరమ్‌ తేజ్‌ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ను కొనుగోలు చేశారని తెలిపారు. ఎల్బీ నగర్‌కు చెందిన బుర్రా అనిల్‌ కుమార్‌ అనే వ్యక్తి నుంచి సాయి ధరమ్ తేజ్ బైక్‌ కొన్నట్లు డీసీపీ వెల్లడించారు. దీంతో బైక్ అమ్మిన అనిల్‌ కుమార్‌ను కూడా పిలిచి విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. బైక్‌ను కొన్న సాయి ధరమ్ తేజ్ అతని పేరు నుంచి తన పేరుపైకి ఇంకా రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదని చెప్పారు.

బైక్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపామని మాదాపూర్‌ డీసీపీ తెలిపారు. గతంలో మాదాపూర్‌లోని పర్వతాపూర్‌ వద్ద ఈ బైక్ ఓవర్ స్పీడ్‌‌తో వెళ్తుండగా రూ.1,135 చలానా వేశామని తెలిపారు. ఈ చలాన్‌ను ఈ రోజు సాయి ధరమ్‌ తేజ్‌ ఓ అభిమాని క్లియర్‌ చేశారని డీసీపీ తెలిపారు. రోడ్డు ప్రమాదం సమయంలో సాయి తేజ్ 72 కిలో మీటర్ల వేగంతో బైక్‌పై ప్రయాణిస్తున్నాడని చెప్పారు. దుర్గం చెరువు బ్రిడ్జిపై 102 కిలో మీటర్ల వేగంతో బైక్‌ నడిపారని తెలిపారు. రాష్‌ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపినట్లుగా డీసీపీ పేర్కొన్నారు. 

రోడ్డుపై ఆటోను ఎడమ వైపు నుంచి ఓవర్‌ టెక్‌ చేయబోయి స్కిడ్‌ అయి కిందపడ్డాడని అన్నారు. అక్కడే ఇసుక ఉండడంతో ప్రమాదం జరిగిందని అన్నారు. సాయి తేజ్‌ వద్ద టూ వీలర్‌ నడిపే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తమకు లభ్యం కాలేదని, లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ చేసే లైసెన్స్‌ మాత్రమే ఉందని మాదాపూర్‌ డీసీపీ స్పష్టం చేశారు. ప్రమాదం సమయంలో హెల్మెట్‌ ధరించి ఉండడం వల్ల గాయాల తీవ్రత తక్కువగా ఉందని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
Sai Dharam Tej Bike: సాయితేజ్‌ది సెకండ్ హ్యాండ్‌ బైక్, చలానా విషయంలో ట్విస్ట్.. టూవీలర్ లైసెన్స్ డౌటే: పోలీసులు

హీరో కోలుకోవాలని అభిమానుల పూజలు

మరోవైపు, హీరో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 101 కొబ్బరి కాయలు కొట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కిషోర్ గునుగుల, సుజయ్ బాబు,  ప్రశాంత్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget