అన్వేషించండి

Hydra : టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !

MLA Vasantha: టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన పదిహేడు ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది. అయితే వాటిపై వివాదం లేదని కృష్ణప్రసాద్ అంటున్నారు.

Hydra seizes TDP MLA Vasantha Krishna Prasad Lands :  ప్రతి వారాంతంలో విరుచుకుపడుతున్న హైడ్రా ఈ సారి  టీడీపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసింది.  హఫీజ్ పేటలో ఉన్న  17 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. అందులో ఉన్న మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ  పదిహేడు ఎకరాల విలువ రెండు వేల కోట్లకుపైగా ఉటుందని అంచనా. ఈ భూమిలో షెడ్లను నిర్మించి ఉన్నారు. సినిమా షూటింగ్‌లకు సంబంధించిన పరికరాలను నిల్వ చేశారు. షెడ్లను హైడ్రా అధికారులు కూలగొట్టారు.

వసంత కృష్ణ ప్రసాద్‌కు 39 ఎకరాల స్థలం            

హాఫిజ్ పేట సర్వే నెంబర్ 79లో వసంత కృష్ణప్రసాద్ కు 39ఎకరాల భూమి ఉంది. వాటిలో ఐదుఎకరాలను రైల్వే లైన్ విస్తరణ కోసం ఇచ్చారు. మిగిలిన పదిహేడు ఎకరాల్లో విల్లాలు కట్టి అమ్మారు. మిగిలిన భూమిని కూడా డెలవప్‌మెంట్ కు ఇచ్చారు. అయితే ఆ భూములు ప్రభుత్వానివన్న సమాచారం రావడంతో  హైడ్రా అధికారులు ఉదయమే బుల్ డోజర్లతో వచ్చి కూల్చివేశారు. ఈ కూల్చివేతలపై కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  2005లోనే తాము ఈ భూమిని కొనుగోలు చేశామని స్పష్టం చేశారు.  ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా తెలిపారు.          

భూమిపై ఫిర్యాదులు రావడంతో గతంలోనే పత్రాలు సమర్పించిన వసంత           

తమ భూమిపై ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలియడంతో గతంలోనే వసంత కృష్ణప్రసాద్ హైడ్రా  కమిషనర్ ను కలిశారు.  భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించారు.  కానీ హైడ్రా అధికారులు తమ ఆఫీసు మొత్తాన్ని కూల్చేశారని వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద ఆనాటి ప్రభుత్వం నోటీసులు ఇస్తే తాను జరిమానా కట్టి క్రమబద్దీకరించుకున్నానని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇరవై ఏళ్లు అవుతోందని .. ఆ భూమిపై ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేశారు. ఆ భూములు పైగా వంశస్థులవని.. ప్రభుత్వానికి కావన్నారు. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందన్నారు. కూల్చివేసిన ఆఫీసుల్లో కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి దేశంలో లేనప్పుడు ఇలా చేయడం ఏమిటని..ఆయన ఉండి ఉంటే కలిసి ఉండేవాడినన్నారు.         

తమ విచారణలో ప్రభుత్వ భూమిగా తేలిందన్న హైడ్రా                  

అయితే రంగనాథ్ మాత్రం హాఫీజ్ పేట సర్వేనెంబర్ 79/1  పూర్తి అక్రమం అని చెబుతున్నారు. ఆ భూమి మొత్తం ప్రభుత్వానిదేనని కాపాడాల్సిన బాధ్యత  ప్రభుత్వంపై ఉందన్నారు. హైడ్రా ఎంక్వైరీలో అది ప్రభుత్వ భూమి అనితేలిందన్నారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా చర్యలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు.   

టీడీపీ ఎమ్మెల్యేలకు చెందిన  అత్యంత ఖరీదైన భూముల్లో హైడ్రా కూల్చివేతలు చెపట్టడం.. రాజకీయవర్గాల్లోనూ సంచలనంగామారింది.    

 

టాప్ హెడ్ లైన్స్

KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget