అన్వేషించండి

Hyderabad Traffic Challan: వాహనదారులకు అలర్ట్, హైదరాబాద్‌లో ఆరోజు నుంచి స్పెషల్ డ్రైవ్ - చలాన్ల మోతే !

Rs 1700 Fine for Wrong side driving and Rs 1200 for Ttriple Riding: నేటి నుంచి ఆదివారం వరకు స్పెషల్ డ్రైవ్ చేసి వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ వివరిస్తామన్నారు హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) రంగనాథ్.

Hyderabad Traffic Challan Increased: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. సోమవారం నుంచి రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ పై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) రంగనాథ్ చెప్పారు. సోమవారం నుంచి రాంగ్ రూట్, ట్రిపుల్ రైడ్స్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ వారం రోజులపాటు వాహనదారులను ఎడ్యుకేట్ చేస్తామన్నారు. సోషల్ మీడియాలో ఈ డ్రైవ్ పై ఇప్పటికే రకరకాల చర్చలు నడుస్తున్నాయన్నారు. నవంబర్ 28 నుంచి రాంగ్ రూట్లో వాహనాలు నడిపితే రూ. 1700, ట్రిపుల్ రైడింగ్ లో దొరికితే రూ. 1200 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. 
నిబంధనలు కొత్తవి కాదు..
ప్రస్తుతం అందుబాటులోకి తీసుకురాబోతున్న నిబంధనలు కొత్తవి కాదని, 2013 మోటార్ వెహికల్ యాక్ట్  జీవో లో ఉన్నవే అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించామని, గతంలో కన్నా ప్రస్తుతం ఫైన్స్ తగ్గించాం.. వాహన రకాన్ని బట్టి ఫైన్స్ విధిస్తున్నామని చెప్పారు. ఎక్కువగా రాంగ్ రూట్లో వాహనాలు తిరుగుతూ ఉంటాయో అక్కడ ఎన్‌ఫోర్స్‌మెంట్ ను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం కోసమే అధిక జరిమానాలు విధిస్తున్నారు అనే మాటలో వాస్తవం లేదు అన్నారు. రాంగ్ రూట్ లో డ్రైవ్ చేస్తే రూ.1700, ట్రిపుల్ రైడింగ్ అయితే రూ.1200 ఫైన్ విధిస్తామని ( Rs 1700 Wrong side driving and Rs 1200 for Ttriple Riding) వాహనదారులు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ఉత్తమమని సూచించారు.

వాహన దారుల్లో మార్పు కోసమే ఈ నిబంధనలు..
ట్రాఫిక్ నియంత్రణ పేరుతో యూ టర్న్‌లు కిలోమీటర్ల దూరంలో పెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నది అవాస్తవం అన్నారు. టైమ్ బాండ్ తో నడుస్తున్న సిగ్నల్ వ్యవస్ధ మాన్యువల్ బాగానే ఉందని, సిగ్నల్ వ్యవస్ధ మెయింటేన్ చేస్తున్నామని చెప్పారు. నగరంలో విధిస్తున్న ట్రాఫిక్ ఆంక్షలు పట్ల ముందుగా వాహనదారులకు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సోమవారం నుంచి 

2014లో నగరంలో 41 లక్షల వాహనాలు ఉంటే, ఇప్పుడు 81 లక్షల వరకు వాహనాలు పెరిగాయి. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వారి పై చర్యలు తీసుకుంటున్నాం. టెంపరరీ వెహికల్ నెంబర్ కేవలం నెలరోజుల వరకే ఉంటుంది. ఆ తరువాత వాహనదారులు ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ బిగించుకోవాల్సిందే. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలు నేరాలకు పాల్పడి ఉండవచ్చు అని భావిస్తామని, ఇలాంటి పనులు చేయవద్దు అని హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) రంగనాథ్ వాహనదారులకు సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget