అన్వేషించండి

Revanth Reddy: ఆ రోజు కేటీఆర్ చెప్తేనే వాళ్లని వదిలేశారు - డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

పబ్‌లో దొరికిన వారిలో రేవంత్ రెడ్డి బంధువులు ఉన్నారని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, ఎవరి మీద అనుమానం ఉందో వచ్చి చెక్ చేసుకోవాలని రేవంత్ సవాలు విసిరారు.

Hyderabad Pub Drugs Case: హైదరాబాద్‌లోని​ పబ్‌లో పోలీసులు దాడి చేసిన ఘటనలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆకస్మిక దాడుల్లో చిక్కిన వారి నుంచి డ్రగ్స్ ఆనవాళ్లు టెస్టు చేసేందుకు నమూనాలు ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు. వారిని వదిలివేయడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. దాడుల తర్వాత పట్టుబడ్డ వారిలో ప్రముఖులు ఉండడంతో అధికారులకు మంత్రి కేటీఆర్​ ఫోన్​ చేసి చూసిచూడనట్లు వదిలేయమన్నారని రేవంత్​ రెడ్డి ఆరోపించారు.

పబ్‌లో దొరికిన వారిలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) బంధువులు ఉన్నారని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, ఎవరి మీద అనుమానం ఉందో వచ్చి చెక్ చేసుకోవాలని సవాలు విసిరారు. దమ్ముంటే కేటీఆర్​ నమూనాలు ఇప్పించగలరా అని ఛాలెంజ్ చేశారు. అసలు డ్రగ్స్​ కేసులో కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసింది తానే అని గుర్తు చేశారు. పంజాబ్​‌లో డ్రగ్స్​ బారినపడి ఎందరో యువత నిర్వీర్యం అయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసులో దర్యాప్తు బాగా జరిపించాలని అన్నారు. విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్​ చేశారు.

ధాన్యం కొనుగోలు అంశం గురించి మాట్లాడుతూ.. ఈ విషయంలో టీఆర్ఎష్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు రాజకీయ రాక్షస క్రీడకు తెరలేపాయని మండిపడ్డారు. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్ గతంలోనే కేసీఆర్‌ కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారని అన్నారు. కేసీఆర్‌ సంతకం రైతుల పట్ల మరణశాసనంగా మారిందని రేవంత్‌రెడ్డి అన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటను కొనే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. తెలంగాణలో రెండు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని ఆరోపించారు. పేర్కొన్నారు. రైతుల జీవితాలతో టీఆర్‌ఎస్‌, బీజేపీ చెలగాటం ఆడుతున్నాయని.. వడ్లను కనీస మద్దతు ధర రూ.1960తో కొనాలని డిమాండ్ చేశారు. కొన్న వడ్లను ఏం చేసుకుంటారో మీ ఇష్టమని కేంద్రానికి సూచించారు. రైతులను మోసం చేయడానికి సమస్యను మరింత కఠినం చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

రైతులు కష్టపడి పండించిన పంటను కొనే బాధ్యత ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతంలో మోదీ చెప్పలేదా? అని నిలదీశారు. కేంద్రం మద్దతు ధరను వరికి ప్రకటించిందా? లేదా బియ్యానికి ప్రకటించిందా? అని అన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి ఏం చేస్తాయో మాకు తెలియదు, వడ్లు మాత్రం కొనాల్సిందేనని అన్నారు. మిల్లర్లతో కేసీఆర్‌ కుటుంబం కుమ్మక్కయ్యిందని ఆరోపించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Danam Nagender Face to Face | కొత్త నాయకత్వంకాదు..ముందు కేటీఆర్ మారాలంటున్న దానం | ABP DesamMadhavi Latha Sensational Interview | లక్ష ఓట్ల తేడాతో ఒవైసీని ఓడిస్తానంటున్న మాధవీలత | ABP DesamParipoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABPWhy did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Embed widget