అన్వేషించండి

Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్ కేసులో గవర్నర్ జోక్యం - CS, DGP కి తమిళిసై కీలక ఆదేశాలు

Jubilee Hills Girl Rape కేసులో నివేదిక అంచాలని సీఎస్, డీజీపీని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. 2 రోజుల్లో నివేదిక అందాలని నిర్దేశించారు.

Jubilee Hills Girl Gang Rape Case: జూబ్లీహిల్స్ లో బాలిక సామూహిక అత్యాచార ఘటనలో గవర్నర్ తమిళిసై జోక్యం చేసుకున్నారు. ఆ ఘటనపై సత్వరం నివేదిక అంచాలని సీఎస్, డీజీపీని తమిళిసై ఆదేశించారు. ఆ ఘటనకు సంబంధించి తనకు పూర్తి నివేదికను 2 రోజుల్లో సమర్పించాలని నిర్దేశించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె చెప్పారు. 

‘‘బాలికపై అత్యాచార ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై వివరమైన నివేదిక 2 రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశిస్తున్నాను’’ అని రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘బాలికపై అత్యాచార ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై వివరమైన నివేదిక 2 రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశిస్తున్నాను’’ అని రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది మే 4వ తేదీన హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో జరిగిన నాగరాజు హత్య ఘటనలో కూడా, ఈ కేసుకు సంబంధించి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నివేదిక కోరిన సంగతి తెలిసిందే.

పబ్ లో పార్టీ, అనుమతి కోరిన స్కూల్ యాజమాన్యం!
గత మే నెల 28వ తేదీన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక అమ్నేషియా పబ్ లో 28న మధ్యాహ్నం విద్యార్థులు గెట్ టూ గెదర్ పార్టీ చేసుకున్నారు. విద్యార్ధులు సాయంత్రం 5 గంటలకు పబ్ నుండి బయటకు వెళ్లిపోయారు. అయితే పబ్ లోనే 17 ఏళ్ల మైనర్ బాలికను ఆరుగురు యువకులు ఎరుపు రంగు బెర్సిడిస్ బెంజ్ కారులో తీసుకెళ్లారు. ఆ తర్వాత మరో కారు అయిన ఇన్నోవాలోకి వెళ్లి అందులో సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా బాలిక తన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఆలస్యంగా పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

150 మంది విద్యార్థులు పార్టీ చేసుకొనేందుకు వారు చదువుకునే ప్రముఖ స్కూలు యాజమాన్యం పబ్ ను బుక్ చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. సదరు కార్పొరేట్ స్కూల్ లెటర్ హెడ్ తో లేఖను పబ్ యాజమాన్యానికి రాశారని పోలీసులు గుర్తించారు. 

నిందితులు వీరే!
ఈ కేసులో నిందితులు అంతా రాజకీయ నాయకుల కొడుకులే ఉన్నారు. మొత్తం ఐదుగురు నిందితులు అని తేల్చారు. వీరిలో ఏ - 1 సాదుద్దీన్ మలిక్, ఏ - 2 గా ఓ ఎమ్మె్ల్యే సోదరుడి కొడుకు ఉమేర్ ఖాన్ పేర్లను చేర్చారు. ఇంకా ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు (మైనర్), సంగారెడ్డి మున్సిపల్ నేత కొడుకు (మైనర్), ఎమ్మెల్యే కొడుకు (మైనర్) నిందితులుగా ఉన్నారు. అరెస్టయిన ఏ - 1 సాదుద్దీన్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకొని జువైనల్ హోంకు తరలించారు. పరారీలో ఉన్న ఇంకో ఇద్దరు మైనర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget