అన్వేషించండి

Daggubati Family Land Dispute : దగ్గుబాటి ఫ్యామిలీని వెంటాడుతున్న భూ వివాదం - బెదిరిస్తున్నారని కోర్టుకెక్కిన వ్యాపారి !

దగ్గుబాటి ఫ్యామిలీని భూవివాదం వెంటాడుతోంది. తనకు స్థలం అమ్మి మోసం చేశారని ఓ వ్యాపారి కోర్టుకెక్కారు.

Daggubati Family Land Dispute : భూ వివాదాలు దగ్గుబాటి ఫ్యామిలీని వెంటాడుతున్నాయి. సదరన్ స్పైసిస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ నందకుమార్  సిటీ సివిల్ కోర్టు లో పిటిషన్ వేశారు. తనకు అమ్మిన భూమిని కొడుకు రానా కు రిజిస్ట్రేషన్ చేశారని. తనతో పాటు మరొరకిరి కూడా అగ్రిమెంట్ పేరుతో మోసం చేశారని నందకుమార్ పిటిషన్‌లో పేర్కొన్నారు.  కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రిజిస్ట్రేషన్ చేశారన్నారు.  హీరో వెంకటేష్ సైతం తన పేరు మీద 1200 గజాల భూమి తనకు లీజ్‌కు ఇచ్చారన్నారు. ఇప్పుడా లీజ్ పూర్తి కాక ముందే తనను 
బలవంతంగా నన్ను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని నందకుమార్ ఆరోపిస్తున్నారు. 

ఐదేళ్లుగా విపత్తుల్లో కేంద్ర సాయం జీరో - లెక్కలు బయట పెట్టిన టీఆర్ఎస్ !

ఇప్పటికే తనకున్న  పరపతి ని ఉపయోగించి పలు రకాలుగా వేధిస్తున్నారని..  పలువురు ఉన్నతధికారులు, రాజకీయ నేతలతో గతంలో బెదిరింపులకు దిగారని ఆరోపించారు. మా కుటుంబం భయంలో ఉందని.. ఏం జరిగిన సురేష్ బాబు దే బాధ్యతని నందకుమార్ స్పష్టం చేశారు.  న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు. నందకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. మంగళవారం నటుడు రాణా విచారణకు హాజరుకావాల్సి ఉన్పప్పటికీ గైర్వాజరయ్యారు. దీంతో నటుడు రాణా విచారణ వచ్చేనెలకు సిటీ సివిల్ కోర్టు వాయిదా వేసింది.

పోలవరం కేంద్రంగా మళ్లీ విభజన సెంటిమెంట్ పాలిటిక్స్ - వర్కవుట్ అవుతుందా ?

ఫిలింనగర్‌కు నటి మాధవిలతకు చెందిన రెండు వేల రెండు వందల చదరపు గజాల స్థలాన్ని సినీనిర్మాత దగ్గుబాటి సురేష్ కొనుగోలు చేశారు. 2014లో ఆ స్థలాన్ని ఓ వ్యాపారికి లీజ్ అగ్రిమెంట్ చేశారు. 2016, 2018లో లీజ్ అగ్రిమెంచ్ రెన్యువల్ చేసుకున్నారు.  లీజ్ అగ్రిమెంట్ కొనసాగుతుండగానే వెయ్యి గజలా స్థలాన్ని దగ్గుబాటి రానాకు రిజిస్ట్రేషన్ చేశారు. లీజు గడువు ఉండగానే వ్యాపారిని స్థలం నుంచి ఖాళీ చేయాలని రానా ఒత్తిడి చేశారు. దీంతో బాధితుడు సిటీసివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నుండి నోటీసులు రావడంతో కోర్టుకు హాజరయ్యారు. అయితే తనకు స్థలంలో కొంత భాగం అమ్మారని నందకుమార్ చెబుతున్నారు. 

మరో వైపు తమ స్థలాన్ని ఖాళీ చేయించాలని దగ్గుబాటి రానా తరపున కూడా కోర్టులో ఎవిక్షన్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి రెండు సార్లు రానా కోర్టుకు హాజరయ్యారు. మరోసారి వచ్చే నెల హాజరు కావాల్సి ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget