By: ABP Desam | Updated at : 28 Nov 2022 10:56 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర మధ్య ఇప్పటికే యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. ఈ రెండు ప్రభుత్వాల మధ్య మరో జగడం మొదలైనట్టే కనిపిస్తోంది. ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ సర్కారుకు కేంద్రం నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయని సీరియస్ అయిన కేంద్రం... నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల గడువు ఇచ్చింది. లేకుంటే తర్వాత వాయిదాలు నిలిపేస్తున్నట్టు హెచ్చరించింది.
తెలంగాణకు కేటాయించిన ఉపాధి హామీ పథకం నిధుల్లో 152 కోట్ల రూపాయలు దారి మళ్లించారని కేంద్రం ఆరోపిస్తోంది. వాటి లెక్కలు తేల్చాలని ... ఆ నిధులు తిరిగి జమ చేయాలని ఆదేశించింది. దీనికి రెండు రోజుల గడువు ఇస్తున్నట్టు నోటీసుల్లో పేర్కొంది. రెండు రోజుల్లో స్పందించకుంటే ఉపాధి హామీ పథకంలో భాగంగా తదుపరి విడతలో చెల్లించాల్సిన నిధులు నిలిపేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
Bandi Sanjay: ముందస్తుకు మేం కూడా రెడీ, కానీ అదొక్కటే షరతు అంటున్న బండి సంజయ్
BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు
BRS Parliamentary Party Meet : దేశ ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు, పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయండి - సీఎం కేసీఆర్
Telangana 3వ స్థానంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ యూపీకి చివరి స్థానం: మంత్రి హరీష్ రావు
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
Weather Latest Update: నేడు వాయుగుండంగా అల్పపీడనం, ఏపీకి వర్ష సూచన - ఈ ప్రాంతాల్లోనే