అన్వేషించండి

Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. కేటీఆర్‌ను కలిసిన రఘునందన్, ఏం మాట్లాడుకున్నారంటే..

కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా రఘునందన్ ఎన్నో సందర్భాల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన మంత్రి కేటీఆర్‌ను కలిసి కొంత సేపు మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గురువారం నాటి తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్-బీజేపీ నేతలు ఎప్పుడూ నీరు నిప్పుల్లాగా విమర్శలు చేసుకుంటూ ఉండే సంగతి తెలిసిందే. అందులోనూ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు కూడా ఘాటుగానే ఉంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లక్ష్యంగా ఆయన ఎన్నో సందర్భాల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రఘునందన్ రావు మంత్రి కేటీఆర్‌ను కలిసి కొంత సేపు మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గురువారం నాడు అసెంబ్లీలో ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేకంగా కలిశారు. స్టాంపు డ్యూటీ సవరణ బిల్లు ఆమోదం పొందే సమయంలో రఘునందన్ రావు తాను కూర్చున్న స్థలం నుంచి మంత్రి కేటీఆర్ కూర్చున్న సీటు వద్దకు వెళ్లారు. కేటీఆర్‌కు ఒక స్పైరల్‌ బైండింగ్‌ చేసిన ఫైలును అందించారు. ఆ తర్వాత కొంత సేపు అక్కడే ఉండి మాట్లాడారు. ఆ తర్వాత అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ రఘునందన్‌ రావు సంభాషించి వెనక్కు వచ్చారు.

Also Read: ఈటలకు కేసులు - భార్యకు ఆస్తులు ఎక్కువ ! ఆఫిడవిట్‌లో ఆశ్చర్యపరిచే విషయాలు ...!

మరోవైపు, సభలో రఘునందన్ రావు భూ సమస్యలపై మాట్లాడుతూ.. రైతుల దగ్గర నుంచి భూసేకరణ అంతా పూర్తయ్యాక ధరలు పెంచుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి రెండేళ్లకోసారి భూముల ప్రభుత్వ రేట్ల సవరణ చేసి ఉండి ఉంటే వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు ఎక్కువ డబ్బులు వచ్చేవని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు భూ సేకరణ అంతా పూర్తయ్యాక ధరలు పెంచుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఆ క్లాజ్ పెట్టాలని రఘునందన్ కోరారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.

Also Read : సమస్యలు పరిష్కరించకపోతే పోరు బాట.. ఏపీ ప్రభుత్వానికి రెండు ఉద్యోగ సంఘాల హెచ్చరిక !

బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే..
హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ తమ స్టార్ క్యాంపైనర్ల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 20 మంది నాయకులకు చోటు కల్పించింది. వారిలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, విజయశాంతి, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, తరుణ్ చుగ్, కే.లక్ష్మణ్, మురళీధర్ రావు, చాడ సురేష్ రెడ్డి, రమేశ్ రాథోడ్, యెండల లక్ష్మీ నారాయణ, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, కూన శ్రీశైలం గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు.

Also Read: అత్యాచారంతో బాలికకు గర్భం.. పిండం తొలగింపునకు హైకోర్టు అనుమతి.. ఎందుకలా చెప్పిందంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget