అన్వేషించండి

Bandi Sanjay: కవిత వల్ల తెలంగాణ సమాజం తలదించుకుంటోంది - బండి సంజయ్

కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బండి సంజయ్ అన్నారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో విచారణ కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ పరిణామం జరిగిన వెంటనే రాజకీయ ప్రముఖులు వరుసగా స్పందిస్తూ ఉన్నారు. ఇక బీజేపీ నేతలు కవితకు నోటీసులు రావడంపై విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. త్వరలో ఆమె అరెస్టు ఖాయం అంటూ చెబుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

వారి కుటుంబానికి ఏం జరిగినా తెలంగాణ మొత్తానికి ఆపాదిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. మరోసారి కేసీఆర్ చేతిలో మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. సీబీఐ, ఈడీ మోదీ పెట్టిన సంస్థలు కావని, కాంగ్రెస్ హయాం నుంచే ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న దందాలన్నింటికి బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.

కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పని చేస్తాయని అన్నారు. కవిత తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లు ఉందని అన్నారు. కవిత ఈడీ విచారణకు సహకరించాలని అన్నారు. తాజాగా ఈడీ అరెస్టు చేసిన రామచంద్ర పిళ్లై తనకు తెలుసని కవితే చెప్పారని గుర్తు చేశారు. తప్పు చేయకపోతే కవిత కోర్టుకెళ్లి నిరూపించుకోవాలని సూచించారు. కవితకు నోటీసులిస్తే తెలంగాణ సమాజానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత బీఆర్ఎస్ కు లేదని అన్నారు. బీఆర్ఎస్ కు మహిళా అధ్యక్షులెవరో ఇంతవరకు తెలవదని అన్నారు. 

కవితకు ఈడీ నోటీసులు రావడంపై ఇంత వరకు కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు స్పందించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మరోవైపు, లిక్కర్‌ స్కాంపై డీకే అరుణ స్పందిస్తూ.. లిక్కర్‌ స్కామ్‌లో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. కవిత పాత్ర లేకపోతే అదే విషయాన్ని ఈడీకి చెప్పాలని విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ సమాజం అంటే మీ కుటుంబమేనా? - కిషన్ రెడ్డి

తెలంగాణ సమాజం అంటే మీ కుటుంబమేనా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి లిక్కర్ వ్యాపారం చేసింది.. సెల్ ఫోన్ పోన్లు పగల కొట్టింది.. అక్రమార్కులతో చేయి కలిపింది ఎవరో చెప్పాలి అని కిషన్ రెడ్డి నిలదీశారు.

మొదటిసారి నీవల్లె తెలంగాణ తల వంచుతోంది - ధర్మపురి అర్వింద్

‘‘తెలంగాణ మొదటి లేదా ఇటీవలి ఉద్యమంలో ఎవరికీ తలవంచలేదు, కానీ ఇప్పుడు మీ ప్రమేయం (కవిత) చూసి దేశం ముందు సిగ్గుతో తెలంగాణ తలవంచుతోంది’’ అని ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో 2014-2018 వరకు ఒక్క మహిళ కూడా మంత్రిగా లేదని గుర్తు చేశారు. అప్పుడు నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉన్న కవిత పార్టీలో ఆధిపత్యానికి స్పష్టమైన కారణాల వల్ల మహిళలకు కేబినెట్‌లో అవకాశం లేదని బీజేపీ ఎంపీ విమర్శించారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి అయిన తన చేతిలో ఓడిపోయి, ఆ తర్వాత నెపోటిజం కోటాలో కవిత ఎమ్మెల్సీ అయ్యారని ఎద్దేవా చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget