అన్వేషించండి

Revanth Reddy : శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులే రెచ్చగొట్టారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : రాష్ట్రపతి ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు బీజేపీ డ్రామాలు ఆడుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూసేసిన కేసుల్ని ఓపెన్ చేసి రాహుల్, సోనియా గాంధీలను వేధిస్తున్నారన్నారు.

 Revanth Reddy : ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈడీ కేసులు పెడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. బొల్లారం పీఎస్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన...  ప్రాంతీయ పార్టీలను బెదిరించడానికే కాంగ్రెస్ అగ్రనాయకులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.  రాజ్ భవన్ ముట్టడిలో అరెస్ట్ అయిన నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  రాష్ట్రపతి ఎన్నికల్లో పైచేయి కోసమే బీజేపీ డ్రామాలు అని ఆరోపించారు.  మూసేసిన కేసుల్ని ఓపెన్ చేసి రాహుల్, సోనియా గాంధీలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. గత మూడు రోజులుగా చేసిన నిరసనల్లో చిన్న ఘటనలు కూడా జరగలేదన్నారు.  తాను పీసీసీ హోదాలో చాలా ప్రోగ్రామ్స్ చేశానని ఒక్క చిన్న ఘటన కూడా జరగలేదన్నారు. గాంధీ సిద్ధాంతంలోనే నిరసనలు, ఆందోళనలు చేశామన్నారు.  

పోలీసులే రెచ్చగొట్టారు 

రాజ్ భవన్ ముందు శాంతి యుతంలో నిరసన తెలపాలని చూశాం. మా నాయకులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు రెచ్చగొట్టారు. లాఠీఛార్జ్ చేశారు. రేణుకా చౌదరిలను మగ పోలీసులు హ్యాండిల్ చేయడం వల్ల ఆమె ఆగ్రహానికి గురయ్యారు. మా నేతలకు, శ్రేణులకు పోలీసుల తోపులాటలో గాయాలయ్యాయి. గిట్లనే తెలంగాణ ఉద్యమంలో పోలీసులు వ్యవహరించి ఉంటే రాష్ట్రం వచ్చేదా.
టీఆర్ఎస్ వాళ్లు బీజేపీ అభ్యర్థిని రాష్ట్రపతిగా గెలిపించుకోండి. మాకు ఇబ్బంది లేదు. కానీ మా జోలికి వస్తే సహించేది లేదు. మా నేతలపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయండి. రేపు జిల్లా కేంద్రాలలో కేంద్ర రంగ సంస్థల ముందు నిరసన తెలపండి. మోదీ దిష్టి బొమ్మ తగలబెట్టండి.- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు 

ఒక్క కలం పోటుతో కొట్టివేస్తాం 

జిల్లాలోని రైల్వే స్టేషన్లు, టెలికామ్, ఎల్ఐసీ, పోస్టల్ డిపార్ట్ మెంట్ ల ముందు నిరసన తెలపాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చట్టపరంగా అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ శ్రేణులపై పెట్టిన కేసులు ఒక్క కలం పోటుతో కొట్టివేస్తామన్నారు. వెంటనే సోనియా, రాహుల్ లకు ఇచ్చిన ఈడీ నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై సర్కార్ విచారణ చేపట్టాలన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లకు ప్రగతి భవన్ లో స్వాగతం ఉంటుందన్నారు. నేరగాళ్లను రేపిస్ట్ లను అవినీతి పరులను కేసీఆర్ ఒక్కమాట అనరని ఆరోపించారు. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Telangana High Court Order: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget