అన్వేషించండి

Kishan Reddy: మోదీ ప్రభుత్వ ఏడేళ్ల పాలనపై చర్చకు సిద్ధం, సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్

కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు మాత్రమేనని శత్రువులు కారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు

సీఎం కేసీఆర్(CM KCR) పాకిస్తాన్ కన్నా దిగజారి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎవరు శత్రువులు లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ(Bjp)కి శత్రువులు కేవలం పాకిస్తాన్ మాత్రమేమనన్నారు. రాజకీయ పార్టీలు(Political Parties) శత్రువులు కారని, కేవలం ప్రత్యర్థులు మాత్రమే అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్(Surgical Strikes) జరిగాయని పాకిస్తాన్ నే చెప్పిందని, వీడియోలు కూడా బయటకు వచ్చాయన్నారు. సైనికులను అవమానపరిచే విధంగా సీఎం కేసీఆర్ మాటలు ఉన్నాయన్నారు. సైనికుల(Jawans) ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీసేవిధంగా కేసీఆర్ మాట్లాడారన్నారు. 

సీఎం కేసీఆర్ తీరును తెలంగాణ ప్రజలు, మేధావులు అర్థం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ తీరు మారిందన్నారు. తెలంగాణ ప్రజలను బానిసలు చూస్తూ తనకు జీహుజూర్‌ అనాలని కేసీఆర్‌ భావిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి(TRS Govt) వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించలేకపోతున్నారని ఆరోపించారు. నాంపల్లి(Nampalli)లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ప్రశ్నించేవారు ఉండకూడదని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. 

 సీఎం కేసీఆర్ చాలా దిగజారి మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ(PM Modi), బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బెదిరించే ధోరణిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేంద్రానికి, బీజేపీకి ప్రత్యర్థుల మాత్రమే ఉన్నారని, ఎవరూ శత్రువులు కారన్నారు. దేశ సమైక్యత, సమగ్రతను దెబ్బతీసేలా సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారన్నారు. సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారని ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్ దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాదులు(Pakistan Terrorists) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారన్నారు. నిజాం రాచరిక పాలన మళ్లీ రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం(Modi Govt) ఏడేళ్ల పాలనపై చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ సవాల్‌ను కేంద్ర ప్రభుత్వం తరఫున స్వీకరిస్తునన్నారు. సీనియర్‌ జర్నలిస్టుల సమక్షంలో గన్‌పార్కు(Gur Park) వద్దకు రావాలని కిషన్‌రెడ్డి అన్నారు.

విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉచిత కరెంట్ రైతులకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి ఉచితంగా ఇచ్చినా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వలేదన్నారు. మోటర్లకు మీటర్లు(Motor Meters) పెట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. యూరియా(Urea)పై వందశాతం సబ్సిడీ కేంద్రమే ఇస్తుందని స్పష్టం చేశారు. త్వరలో తెలంగాణ(Telangana)లో ప్రధాని మోదీ పర్యటన ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. రామగుండంలో ఫ్యాక్టరీ స్థాపనలో పాల్గొంటారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. యూరియా సబ్సిడీ గత ఏడాది రూ. 79 వేల కోట్లు ఉంటే ఈ సంవత్సరం రూ. ఒక లక్ష కోట్లు ఇస్తున్నామన్నారు. అంటే గతంతో పోల్చితే 30 శాతానికి పైగా సబ్సిడీ(Subsidy) పెంచామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Embed widget