అన్వేషించండి

ABP Health Conclave 2024: 'మీ డైట్ ఎలా ఉండాలి?' - మన ఆహారమే మన ఆరోగ్య ప్రధాత, ఏబీపీ హెల్త్ కాన్ క్లేవ్‌లో నిపుణుల సూచనలు

Telangana News: మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్య ప్రధాత అని ప్రముఖ టైటీషియన్ నిఖిల్ చౌదరి తెలిపారు. మంచి ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా మధుమేహం, కొలెస్ట్రాల్ బారిన పడకుండా ఉండొచ్చని చెప్పారు.

ABP Health Conclave 2024: ABP దేశం నేతృత్వంలో 'Health Conclave 2024' శుక్రవారం ప్రారంభించారు. ABP Digital Video Head సునీల్ గోస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. పలువురు వైద్య నిపుణులు ప్రస్తుత ఆరోగ్య సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మధుమేహం హెల్త్ డైట్, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ఎలాంటి డైట్ పాటించాలి, బయట ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాలు, మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల జరిగే అనర్థాలు వంటి అంశాలపై ప్రముఖ టైటీషియన్ నిఖిల్ చౌదరి, ప్రముఖ న్యూట్రిషన్ కోచ్ ఊర్వశి అగర్వాల్ వివరించారు. 

'మధుమేహం జన్యుపరమైనది కాదు'

ప్రస్తుత రోజుల్లో ప్రధాన అనారోగ్య సమస్య డయాబెటిస్. చిన్న వయస్సులోనూ చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారని ప్రముఖ టైటీషియన్ నిఖిల్ తెలిపారు. 'మధుమేహం నిజానికి జన్యుపరమైన వ్యాధి. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయని అనుకుంటారు. అయితే, మధుమేహం జన్యుపరమైనది కాదు. కుటుంబంలో ఒకే రకమైన ఆహారం, జీవనశైలి విధానం మధుమేహానికి కారణం కావొచ్చు. ప్రపంచంలోని సగటు జనాభాలో 100 ఏళ్లకు పైగా జీవించే జనాభాలో ఇప్పుడు జరుగుతున్న అధ్యయనాలను పరిశీలిస్తే మారుతున్న జీవన శైలి వ్యాధులకు ప్రధాన కారణం. హైపర్‌ టెన్షన్ లేదా ఫ్యాటీ లివర్ లేదా కొలెస్ట్రాల్ వంటి సమస్యలు మన ఆహారం, జీవనశైలితో ముడిపడి ఉంటుంది' అని పేర్కొన్నారు.

'మన ఆహారమే నెం.1'

అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ప్రధానమైనది మనం తీసుకునే ఆహారమేనని నిఖిల్ తెలిపారు. ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా కొలెస్ట్రాల్, మధుమేహం వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండొచ్చని సూచించారు.

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget