అన్వేషించండి

Telangana Governer : గవర్నర్‌ను ఎందుకు అవమానిస్తున్నారో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి - అమిత్ షాతో భేటీ తర్వాత తమిళిసై వ్యాఖ్యలు

గవర్నర్‌ను ఎందుకు అవమానిస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలియాలని తమిళి సై అన్నారు. అమిత్ షాను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ గవర్నర్ తమిళిశై సౌందరరాజన్ ( Governer Tamilsai ) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ( Amitshah ) సమావేశమయ్యారు. బుధవారం ప్రధానమంత్రితో భేటీ అయిన ఆమె.. గురువారం హోంమంత్రితో భేటీ అయ్యారు.  ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం తనను అవమానిస్తున్న తీరును అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా భావిస్తున్నారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన తమిళిశై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్‌షాతో జరిగిన చర్చల వివరాలను బయటకు చెప్పలేనన్నారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు పుదుచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిశై ఉన్నారు. తాను అమిత్ షాతో భేటీలో తెలంగాణ, పుదుచ్చేరిలకు సంబంధించిన అంశాలపై మాట్లాడానన్నారు. 

విద్యుత్ సౌధ ముట్టడించిన కాంగ్రెస్ నేతలు- సుమారు రెండు గంటలపాటు హైడ్రామా

కొన్ని అంశాలను బుధవారమే మీడియాకు చెప్పానని ...తాను ఏం మాట్లాడినా తెలంగాణ ( Telangana ) ప్రజల కోసమేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని తాను చెప్పలేదని ఎమ్మెల్యే సీతక్క చెప్పారన్నారు. మేడారానికి తాను రోడ్డు మార్గం ద్వారా వెళ్లానని  భద్రాచలానికి కూడా అంతే వెళ్తానన్నారు. తన పర్యటనల్లో రోడ్డు, రైలు మార్గం ద్వారా మాత్రమే వె్ళ్లగలనన్నారు. గవర్నర్ ( Governer ) పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసని మీడియాను ఉద్దేశించి తమిళిశై వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనన్నారు. గవర్నర్‌ను ఎందుకు అవమానిస్తున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గవర్నర్‌కు ఎక్కడా మర్యాద ఇవ్వడం లేదన్నారు. రిపబ్లిక్ డే, రాజ్ భవన్ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ రాలేదన్నారు. ఏమైనా ఉంటే తనతో చర్చించవచ్చని తమిళిశై స్పష్టం చేశారు. 

ఈడీ అడిగినా డ్రగ్స్ కేసు సాక్ష్యాలివ్వరా ? తెలంగాణ సీఎస్, ఎక్సైజ్ శాఖ డైరక్టర్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు !

తమిళిశై రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం తీరుపైనా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించినట్లుాగ తెలుస్తోంది. అటు ప్రధానిని.. అటు అమిత్ షాను కలిసిన కలిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రోటోకాల్ ( Protocal ) ఇవ్వడం లేదని.. మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారని నేరుగానే చెబుతున్నారు. ఆమె బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని  టీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే ఎదురుదాడి తిగారు. ఇప్పటి వరకూ రాజ్ భవన్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం ఘర్షణ  మీడియాలో పెద్దగా హైలెట్ కాలేదు. కానీ గవర్నర్ ఢిల్లీ పర్యటన తర్వాత పరిస్థితులు మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget