By: ABP Desam | Updated at : 07 Apr 2022 02:47 PM (IST)
విద్యుత్ సౌధ వద్ద రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల నిరసన
కాంగ్రెస్ చేపట్టిన విద్యుత్ సౌధ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హౌస్ అరెస్టును ఛేదించుకొని విద్యుత్ సౌధ వద్దకు చేరుకున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయనతోపాటు కాంగ్రెస్ నేతలు చాలా మంది అక్కడుకు చేరుకున్నారు. భారీగా శ్రేణులు కూడా వారితో ఉన్నారు.
విద్యుత్ సౌధ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నాతో ఆప్రాంతంలో భారీగా ట్రాపిక్ జామ్ అయింది. పోలీసులు ముందస్తుగానే మోహరించి విద్యుత్ సౌధ లోపలికి ఎవర్నీ రానీయకుండా జాగ్రత్త పడ్డారు. గేట్లు వేసేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డుపైనే కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గేట్లు తీయాలని.. వినతి పత్రం ఇచ్చి వెళ్తామని ఎంత చెప్పినా అధికారులు గేట్లు తీయలేదు.
We will fight a battle everyday for the betterment of people of Telangana….#FuelPriceHike#PaddyProcurement pic.twitter.com/JDnp4FBOdR
— Revanth Reddy (@revanth_anumula) April 7, 2022
పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు కొందరి నేతలనే లోపలికి అనుమతించారు. పది మందిని విద్యుత్ సౌధరలోకి వెళ్లనిచ్చారు. అలా విద్యుత్ సౌధ లోపలికి వెళ్లిన వారిలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క శ్రీధర్బాబు, మధుయాష్కీ ఉన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విద్యుత్ అధికారులతో కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
పేదలు,మధ్య తరగతిని దోచుకోవడంలో మోడీ - కేడీ అవిభక్త కవలలు… వారిద్దరి నుండి దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యం.#FuelPriceHike#PaddyProcurement
— Revanth Reddy (@revanth_anumula) April 7, 2022
పెంచిన విద్యుత్ చార్జీలను నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ @Mettusaikumar ఆధ్వర్యంలో విద్యుత్ సౌదా ను ముట్టడించి, నిరసన తెలుపడం జరిగింది. pic.twitter.com/vFT9qMwnuI
— Telangana Congress (@INCTelangana) April 7, 2022
We will fight a battle everyday for the betterment of people of Telangana….#FuelPriceHike#PaddyProcurement pic.twitter.com/JDnp4FBOdR
— Revanth Reddy (@revanth_anumula) April 7, 2022
Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్, ముచ్చటగా మూడోసారి
Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి
Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Thyroid: హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరంగా పెట్టాల్సిందే
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు