అన్వేషించండి

Telangana News: డాక్టర్లు, వైద్య సిబ్బందికి భద్రతపై దామోదర రాజనర్సింహ కీలక ఆదేశాలు - వారి ఆందోళనకు మద్దతు

కోల్‌కత్తాలో ట్రెయినీ డాక్టర్ దారుణ ఘటనకు వ్యతిరేకంగా వైద్యులు, నర్సులు ఒకరోజు ఆందోళన బాట పట్టారు. డాక్టర్లు, సిబ్బంది ఆందోళనకు మంత్రి దామోదర రాజనర్సింహ మద్దతు తెలిపారు.

Doctor Murder at RG Kar Medical College in Kolkata | హైదరాబాద్: కోల్‌కత్తాలో ట్రెయినీ డాక్టర్ పై అత్యాచారం, ఆపై హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు ఆందోళన చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 24 గంటలపాటు వైద్య సేవలు నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఎమర్జన్సీ వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కోల్‌కత్తా డాక్టర్ హత్యాచార ఘటనపై డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది చేపట్టిన ఆందోళన, నిరసనకు తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సంఘీభావం తెలిపారు. కులం, మతం, ప్రాంతం అంటూ ఏదీ పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్ పై ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ‘కోల్‌కత్తా ట్రెయినీ డాక్టర్ కేసును సీబీఐ అధికారులు వేగవంతం చేయాలి. అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఆ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల ప్రిన్సిపల్స్, ఆస్పత్రుల సూపరిoటెoడెంట్లు డాక్టర్లు నర్సింగ్ ఆఫీసర్ల, వైద్య సిబ్బంది కి భద్రత కల్పించాలి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలను అందిస్తున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భద్రతపై వైద్యశాఖ ఉన్నతాధికారులతో చర్చించా. ఇలాంటి ఘటనలు జరగకుండా డాక్టర్లు, వైద్య సిబ్బంది భద్రతపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించా. డాక్టర్లు, నర్సులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అన్నారు. 

హైదరాబాద్ లో నిరసన ర్యాలీ

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల: పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కత్తాలోని ఆర్జే కార్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 31 ఏళ్ల పీజీ విద్యార్థిని హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దారుణ ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు, వైద్య విద్యార్థులు సూరారం చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్
ఈ  సందర్భంగా వైద్య విద్యార్థులు మాట్లాడుతూ... మన దేశంలో వైద్యున్ని ఒక దైవం గా భావిస్తారు, కరోనా వ్యాప్తి లాంటి కఠిన సమయాల్లోనూ నిస్వార్థంగా తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా సేవలు అందిస్తున్నాం. కరోనా సమయంలో నెలలపాటు ఇంటికి వెళ్లని డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు. కుటుంబాన్ని దూరం పెట్టి మరీ ఎందరి ప్రాణాలు కాపాడారో అంతా చూశారు. కానీ అంత మంచి హోదాలో ఉండి, ప్రాణాలు కాపాడుతున్న తమపై ఇలాంటి ఘటనలు జరగడం దారుణం అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువ డాక్టర్ పై దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు. కిరాతకంగా చిత్ర హింసలు పెట్టి చంపటం దారుణం అన్నారు. ఆ నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని, 
బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read: Kolkata Hospital Vandalism: మమతా సర్కార్‌పై హైకోర్టు సీరియస్‌, కోల్‌కత్తా హాస్పిటల్‌ దాడి ఘటనపై ఆగ్రహం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget