అన్వేషించండి

Bhadrachalam Danger Zone : డేంజర్‌లో భద్రాచలం డివిజన్ - పడవులు, ఈతగాళ్లతో అధికారులు రెడీ !

గోదావరికి అంతకంతకూ పెరుగుతున్న వరదతో భద్రాచలం డివిజన్ ప్రమాదకరస్థితిలోకి వెళ్లింది. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Bhadrachalam Danger Zone :   గోదావరికి పోటెత్తుతున్న వరదలతో భద్రాచలం డివిజన్ మొత్తం ప్రమాదంలో పడింది. భద్రాద్రి జి్లలా కలెక్టర్ అనుదీప్ ఈ అంశంపై అధికార వర్గాలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.  ఎగువ ప్రాంతాల్లో ఇప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్నాయి.  మేడిగడ్డ, సమ్మక్క సాగర్ వరద నీటి ఉధృతితో  నిండిపోయాయి.  
వచ్చే రెండు రోజుల్లో గోదావరి లో వరద 21 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కారణంగా గోదావరి నీటి మట్టం 64 అడుగులకు చేరుతుందని అదే జరిగితే భద్రాచలం డివిజన్ మొత్తం ముంపులో ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

విపత్తును ఎదుర్కొనేందుకు అధికారవర్గం సన్నద్ధం ! 

ఈ పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తూండటంతో కలెక్టర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  గోదావరి మట్టం 64 అడుగులకు చేరే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా సిద్ధం కావాలని సమీక్ష నిర్వహించారు. చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, పినపాక, మణుగూరు, బూర్గంపాడు, భద్రాచలంలోని అన్ని ప్రభావిత గ్రామాలను తక్షణం తరలించాలని అధికారులను ఆదేశించారు.  సహాయ శిబిరాలను వెంనే ఏర్పాటు చేయాలన్నారు. సాయంత్రంలో లోపు ముంపు గ్రామాల్లో ఒక్కరు కూడా ఉండకుండా తలించాలని స్ప్టం చేశారు. దుమ్ముగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు.  అన్ని దేశీ పడవలను, ఈతగాళ్లను, బృందాలను వెంటనే అప్రమత్తం చేశారు. 

సహాయశిబిరాలకు ముంపు ప్రాంత గ్రామాల ప్రజల తరలింపు

 మంత్రి పువ్వాడ సమీక్ష: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఇతర అధికారులతో కలిసి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.  విపత్కర పరిస్థితులు వచ్చినా అధికారులు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

వందేళ్ల చరత్రలో ఎప్పుడూ రానంత వరద 

 వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా జులై నెలలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. సాధారణంగా జులై నెలలో గోదావరికి వరదలు వచ్చినా ఈ స్థాయిలో ఎప్పుడూ రాలేదు. జులైలో వరదలు వచ్చినా లక్ష క్యూసెక్కుల లోపే ఉండేవని గణాంకాలు చెబుతున్నాయి. ఆ రికార్డును ప్రస్తుతం వరదలు బ్రేక్ చేసినట్లు కనిపిస్తుంది. 13లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం గోదావరిలో కొనసాగుతోంది. ఇది క్రమంగా పెరుగుతోంది. గోదావరి వరద శాంతిచకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget