అన్వేషించండి

Bandi Sanjay: పార్టీ నేతలపై బండి సంజయ్ ఫైర్, కిషన్ రెడ్డిని పనిచేసుకోనివ్వాలని చురకలు

Bandi Sanjay Fires on BJP Leaders: బీజేపీ లీడర్లపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోవాలంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు

Bandi Sanjay Fires on BJP Leaders: బీజేపీ లీడర్లపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోవాలంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా శుక్రవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరై ప్రసంగించారు. 
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే
ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై రానున్న 100 రోజుల పాటు ఉద్యమిస్తామన్నారు. ఎన్నికలు సమీపిస్తుండంతో కేసీఆర్ డ్రామాలు, కుట్రలకు తెరతీశారని విమర్శించారు. బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేక దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులతో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్‌ను కలిసిన జాతీయ నేతలంతా.. ప్రస్తుతం కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని ధ్వజమెత్తారు. 
రాష్ట్రంలో అన్ని కులవృత్తులను కేసీఆర్ నాశనం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. బీసీలు బీజేపీ వైపు ఉన్నారని వచ్చే ఎన్నికల్లో వారిని తమ వైపు తిప్పుకునేందుకు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటన ఇచ్చారని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ కుట్రలు, నాటకాలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే పీఆర్‌సీ కమిషన్‌ వేస్తున్నట్లు లీకులు ఇస్తున్నారని నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. ఒకవేళ పీఆర్‌సీ వేసినా ప్రభుత్వం అమలు చేయదని ఉద్యోగులు కేసీఆర్ మాటలు నమ్మొద్దంటూ కోరారు.
సొంత పార్టీ నేతలకు చురకలు
ప్రసంగంలో బండి సొంత పార్టీ నేతలకు సైతం చురకలంటించారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయడం మానుకోవాలనిమ హితవు పలికారు. కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. తన మీద కొంతమంది ఫిర్యాదులు చేశారని ఆవేదన వ్యక్తం చేసిన బండి.. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక రెండుసార్లు జైలుకు వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు. అధ్యక్షుడిగా తన కర్తవ్యం నేరవేర్చానన్న సంతృప్తి తనకు ఉందన్నారు. బండి సంజయ్ ముఖ్యం కాదని.. పార్టీ ముఖ్యమని, పార్టీ సిద్ధాంతం కోసం పని చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 
కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జులై 4న నియమితులయ్యారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలో కీలక మార్పులు చేయాలని హైకమాండ్ నిర్ణయింకున్న నేపథ్యంలో బండి సంజయ్‌ను పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో అనేక మార్లు చర్చలు జరిపి చివరికి బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తసుకున్నారు. 1977లో జనతాపార్టీలో యువనాయకుడిగా ప్రస్థానం ప్రారంభించారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నంచి ఇప్పటి వరకు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. 2014లో బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలిచారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget