అన్వేషించండి

Xiaomi 12 Ultra: షియోమీ మోస్ట్ పవర్ ఫుల్ ఫోన్ వచ్చేస్తుంది.. ఆ కెమెరాతో మొదటిసారి!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. అదే షియోమీ 12 అల్ట్రా.

షియోమీ 12 అల్ట్రా స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు ఇందులో మరింత శక్తివంతమైన పెరిస్కోప్ టెలిఫొటో సెన్సార్ ఉండనుందని వార్తలు వస్తున్నాయి.

షియోమీ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ తరహాలోనే దీని కెమెరా సెటప్ ఉండనుంది. చైనాలో ఈ ఫోన్ ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. డిజిటల్ చాట్ స్టేషన్ అనే ప్రముఖ టిప్‌స్టర్ తెలుపుతున్న దాని ప్రకారం.. ఇందులో 5x పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ అందించారు. ఈ టిప్‌స్టర్ తెలుపుతున్న దాని ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో 5x పెరిస్కోప్ లెన్స్ ఉన్న ఫోన్లు లేవు. వన్‌ప్లస్ 10 ప్రోలో అత్యధికంగా 3.3x ఆప్టికల్ జూమ్ అందుబాటులో ఉంది.

షియోమీ 12 సిరీస్‌లో కంపెనీ లెయికా కెమెరాలను అందించనుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ ముందువైపు, వెనకవైపు డిజైన్లు కూడా ఇందులో చూడవచ్చు. ఇందులో షేర్ చేసిన ఫొటోను బట్టి చూస్తే.. ఈ ఫోన్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. 

ఇందులో పంచ్ హోల్‌ను ఫోన్ మధ్యలో అందించనున్నారు. ఈ పంచ్ హోల్‌లోనే సెల్ఫీ కెమెరా ఉండనుంది. ఫోన్‌కు ప్రొటెక్టివ్ ఉంది కాబట్టి బ్యాక్ ప్యానెల్ డిజైన్ కనిపించలేదు. అయితే గతంలో వచ్చిన కథనాలకు తగ్గట్లే ఈ బ్యాక్ ప్యానెల్ డిజైన్ ఉండనుందని ప్రొటెక్షన్ కేస్ చూసి తెలుసుకోవచ్చు.

ఇందులో 6.6 అంగుళాల 2కే అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుందని తెలుస్తోంది. అయితే షియోమీ 11 అల్ట్రా తరహాలో ఇందులో సెకండరీ డిస్‌ప్లేను కంపెనీ అందించలేదు. ఫిబ్రవరిలో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 
ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget