అన్వేషించండి

ఎయిర్‌టెల్, జియో 5జీ ప్లాన్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయి? ఎందుకింత ఆలస్యం?

ఎయిర్ టెల్, జియో 5జీ ప్లాన్స్ ఎప్పుడు వస్తాయి?

Jio and Airtel 5G Plans: దేశంలో 5జీ సేవలు ప్రారంభించి రెండు నెలలకు పైగా అయ్యింది. కానీ టెలికాం కంపెనీలు 5జీ రీఛార్జ్ ప్లాన్‌ను ఇంకా ప్రకటించలేదు. ఇటీవలే జియో 5జీ సేవలను ప్రారంభించింది. కాగా, జియోకు కొద్ది రోజుల ముందు ఎయిర్‌టెల్ కూడా 5జీ సేవలను ప్రారంభించింది. కానీ ప్రస్తుతం రెండు ఆపరేటర్ల సేవలు చాలా నగరాల్లో అందుబాటులో లేవు.

ఎయిర్‌టెల్, జియో రెండూ చాలా వేగంగా 5G సేవను విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ రెండు టెలికాం కంపెనీలు దీనికి ఎలాంటి ఛార్జీ విధించలేదు. జియో వెల్‌కమ్ ఆఫర్ కింద 5జీ సర్వీసు కోసం కనీసం రూ.239తో రీచార్జ్ చేసుకోవాలి.

ప్రస్తుతం ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఎలాంటి నిబంధనలూ లేవు. 5G సేవను ఉపయోగించడానికి, కస్టమర్ ఒక SIM, 5G స్మార్ట్‌ఫోన్ మాత్రమే కలిగి ఉండాలి. ఈ రెండు కంపెనీలు తమ 5G ప్లాన్‌లను ఎందుకు ప్రకటించడం లేదనేది  చాలా మంది ప్రశ్న? దీని వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం.

పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తేనే...
Airtel, Jio కాకుండా, 5జీ సేవ కోసం రేసులో ఇతర టెలికాం కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే దీని ప్రారంభానికి ఇంకా సమయం పడుతుంది. మరోవైపు ఎయిర్‌టెల్, జియోల సేవలు కూడా పూర్తిగా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం రెండు కంపెనీలు తమ 5జీ సేవను కొన్ని నగరాల్లో మాత్రమే ప్రారంభించాయి. వినియోగదారులందరూ ఈ నగరాల్లో కూడా 5జీ సౌకర్యాన్ని పొందడం లేదు.

ఇటువంటి పరిస్థితిలో ఏదైనా కంపెనీ తరపున ప్లాన్లను జారీ చేయడం తొందరపాటు చర్య అవుతుంది. లీకుల ప్రకారం చూస్తే, 2023 చివరి నాటికి 5జీ సేవ చాలా ప్రదేశాలలో అందుబాటులో ఉంటుంది. ఈ కంపెనీలు కూడా తమ కొత్త ప్లాన్‌లను మాత్రమే ప్రకటించగలవు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Airtel India (@airtelindia)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jio (@reliancejio)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP DesamKarun Nair Historic Comeback vs MI | ఓటమి ఒప్పుకోని వాడి కథ..గెలుపు కాళ్ల దగ్గరకు రావాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Pawan Wife: పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా  ఫ్యాన్స్ అయిపోయారుగా !
పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా ఫ్యాన్స్ అయిపోయారుగా !
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
ABV VS YSRCP:  రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ వయా కోడికత్తి కేసు - రాజకీయం  మారుతోందిగా !
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ వయా కోడికత్తి కేసు - రాజకీయం మారుతోందిగా !
Embed widget