అన్వేషించండి

OnePlus: వన్​ప్లస్ నుంచి రూ.20 వేల లోపు ధరలో స్మార్ట్ ఫోన్లు.. వచ్చే ఏడాది ఎంట్రీ..

దిగ్గజ స్మార్ట్ ఫోర్ట్ బ్రాండ్ వన్​ప్లస్ వచ్చే ఏడాది ఇండియాలోకి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రూ.20 వేల లోపు ధరలోనే వీటిని లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు ఫ్లాగ్‌షిప్, ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై ఫోకస్ పెట్టిన వన్​ప్లస్ బ్రాండ్ త్వరలో బడ్జెట్ ఫ్రెండ్లీ విభాగంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వన్​ప్లస్ నుంచి రూ.20000 ధరలో స్మార్ట్ ఫోన్లు రానున్నట్లు సమాచారం. 2022 క్యూ2లో ఈ ఫోన్లు ఇండియాలో లాంచ్ కానున్నట్లు లీకులు వెల్లడించాయి. వన్​ప్లస్​ నుంచి రూ. 30 వేల రేంజ్‌లో అనేక ప్రీమియం​ స్మార్ట్​ఫోన్లు విడుదల కాగా.. మంచి స్పందన వచ్చింది. ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో నార్డ్ ఫోన్లు ముందంజలో ఉన్నాయి.

భారత మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లకు క్రేజ్ మామూలుగా ఉండదనే విషయం తెలిసిందే. అందుకే రియల్‌మీ, షియోమీ (పోకో, రెడ్‌మీ), శాంసంగ్, వివో, ఒప్పో వంటి కంపెనీలు తక్కువ ధర ఫోన్లను విడుదల చేస్తుంటాయి. ఇప్పుడు ఈ బ్రాండ్ల లిస్టులో వన్ ప్లస్ కూడా చేరనుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ల విభాగంలోకి వన్‌ప్లస్ కూడా రానుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. వన్​ప్లస్ ఒప్పోలో విలీనమైన తర్వాత కొన్ని నిబంధనలను నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇటీవల వన్​ప్లస్ సైతం తన ఆక్సిజన్ ఓఎస్‌ని.. ఒప్పోకు చెందిన కలర్ ఓఎస్‌తో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. 

దీనికి సంబంధించి ప్రముఖ డేటా ఇంజనీర్,  ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయిన యోగేష్ బ్రార్ ట్వీట్ చేశారు. ఈ ఫోన్లు వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో భారతదేశంలో విడుదల కానున్నట్లు తెలిపారు. 2022 నుంచి బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను తీసుకురావాలని వన్​ప్లస్​ భావిస్తోందని పేర్కొన్నారు. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన నార్డ్ సిరీస్ ప్రాముఖ్యం పొందడంతో అన్ని ఫోన్లను రూ.20000 కంటే తక్కువ ధరకే తీసుకురావాలనే యోచనలో కంపెనీ ఉన్నట్లు అంచనా వేశారు. ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​ను శాసించాలని వన్​ప్లస్ భావిస్తోందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read: Jio phone next: ప్రపంచంలోనే అత్యంత చ‌వ‌కైన స్మార్ట్ ఫోన్.. కొనాలంటే అప్ప‌టిదాకా ఆగాల్సిందే!

Also Read: Realme 8s: 64 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 8ఐ.. ప్రారంభ ఆఫర్ కింద భారీ డిస్కౌంట్లు..

టాప్ హెడ్ లైన్స్

Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Embed widget