అన్వేషించండి

Jio Vs Airtel: ఒక్క రూపాయి తేడాతో 28 జీబీ డేటా, 22 ఓటీటీ యాప్స్ - ఈ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లలో ఏది బెస్ట్?

Jio vs Airtel Best Prepaid Plan: ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు రూ.500 లోపు రెండు మంచి ప్లాన్లు అందిస్తున్నాయి. మరి ఈ రెండు ప్లాన్లలో ఏది బెస్ట్ ప్లాన్? ఎందులో ఎక్కువ లాభాలు లభిస్తాయి?

Jio vs Airtel Plan Under Rs 500: ప్రస్తుతం మనదేశంలో రీఛార్జ్ ప్లాన్‌లు చాలా ఖరీదైనవిగా మారాయి. భారతదేశపు రెండు పెద్ద టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్ ఈ సంవత్సరం జూలై నెల నుంచి తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను చాలా వరకు పెంచాయి. ఇది వినియోగదారుల బడ్జెట్‌ను చాలా వరకు ప్రభావితం చేస్తోంది.

ఈ కారణంగా వినియోగదారులు చాలా ఆలోచించి రీఛార్జ్ ప్లాన్‌లను కొనుగోలు చేస్తున్నారు. దీని కారణంగా వీలైనంత ఎక్కువ ఇంటర్నెట్ డేటాను, ఇతర ప్రయోజనాలను తక్కువ ధరతో పొందగలరు. ఈ కథనంలో జియో, ఎయిర్‌టెల్‌కు సంబంధించిన రెండు ప్లాన్ల గురించి తెలుసుకుందాం. ఈ రెండు ప్లాన్ల ధర మధ్య తేడా కేవలం ఒక్క రూపాయి మాత్రమే కానీ ప్రయోజనాల పరంగా వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది.

జియో రూ. 448 ప్లాన్ (Jio Rs 448 Plan)
జియో అందిస్తున్న ఈ రూ. 448 ప్లాన్ వాలిడిటీ 28 రోజుల వరకు ఉంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 2 జీబీ డేటాను పొందుతారు. అంటే మొత్తంగా 56 జీబీ డేటాను పొందవచ్చు. ఇది కాకుండా అపరిమిత కాలింగ్, రోజువారీ 100 ఎస్ఎంఎస్, 12 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌తో ఉచితంగా లభిస్తాయి. ఇందులో సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం వంటి ఓటీటీ యాప్‌లు ఉన్నాయి. ఇది కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసులు కూడా ఉచితంగా లభిస్తాయి.

Also Read: వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!

ఎయిర్‌టెల్ రూ. 449 ప్లాన్ (Airtel Rs 449 Plan)
ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ ధర రూ. 449గా ఉంది. అంటే ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ ధర పైన పేర్కొన్న జియో రీఛార్జ్ ప్లాన్‌ కంటే కేవలం ఒక రూపాయి మాత్రమే ఎక్కువ. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌లో, వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఈ సమయంలో వినియోగదారులు రోజుకు 2 జీబీకి బదులుగా 3 జీబీ మొబైల్ డేటాను పొందుతారు. ఈ విధంగా మొత్తం 28 రోజుల్లో మొత్తం 84 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం, 22 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తాయి. ఇందులో సోనీ లివ్, సన్‌నెక్స్ట్, హొయ్‌చొయ్ మొదలైన ఓటీటీ యాప్‌లు ఉన్నాయి.

రెండు ప్లాన్ల మధ్య తేడా ఏంటి?
జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ల మధ్య తేడా గురించి చెప్పాలంటే ఎయిర్‌టెల్ వినియోగదారులు రోజుకు 1 జీబీ అదనపు డేటాను పొందుతారు. అంటే కేవలం ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా మొత్తం 28 జీబీ అదనపు డేటా లభిస్తుంది. ఇది కాకుండా ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు జియో కంటే 10 ఎక్కువ ఓటీటీ యాప్స్ ఉచిత సభ్యత్వాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ సందర్భంలో ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ జియో ప్లాన్ కంటే మెరుగ్గా కనిపిస్తుంది.

Also Read: అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో బిగ్ అప్‌డేట్! ఏఐ అప్‌గ్రేడ్‌తో మారిన నావిగేషన్ రూపురేఖలు!
గూగుల్ మ్యాప్స్‌లో బిగ్ అప్‌డేట్! ఏఐ అప్‌గ్రేడ్‌తో మారిన నావిగేషన్ రూపురేఖలు!
Telugu Innovation: రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
Internet Data Tax: ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget