అన్వేషించండి

Festival Smartphone Offers: సగం ధరలోనే ప్రీమియం ఫోన్లు - దీపావళి మొబైల్ బ్రాండ్ల బంపర్ ఆఫర్లు!

Flipkart Big Diwali Sale 2024: ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ దీపావళి సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, గూగుల్ ప్రీమియం ఫోన్లు సగం ధరకే అందుబాటులో ఉన్నాయి.

Premium Smartphones Diwali Offer 2024: దేశంలో దీపావళి పండుగ మరికొద్ది రోజుల్లో జరగనుంది. దీంతో ప్రజలు పండుగ రోజున స్మార్ట్‌ఫోన్‌ల నుంచి అనేక గాడ్జెట్‌లను కొనుగోలు చేస్తారు. పండగ ఆఫర్లలో వారికి మంచి ధర తగ్గింపు కూడా లభిస్తుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి. దీపావళి ఆఫర్‌లో శాంసంగ్, గూగుల్ విక్రయించే కొన్ని ప్రీమియం స్మార్ట్ ఫోన్లు సగం ధరకే అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8)
గూగుల్ పిక్సెల్ 8ను ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా పరిగణించవచ్చు. ఈ ఫోన్ టెన్సార్ జీ3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది. కంపెనీ దీనిని రూ.82,999 ధరతో మనదేశంలో లాంచ్ చేసింది. కానీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2024లో మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ. 42,999కి కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ (Samsung Galaxy S23 5G)
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ కూడా ఒక ప్రీమియం ఫోన్‌. దీనిని ప్రజలు చాలా ఇష్టపడతారు. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో మార్కెట్లోకి వస్తుంది. అదే సమయంలో అనేక గెలాక్సీ ఏఐ ఫీచర్లు కూడా ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ దీన్ని రూ.95,999 ధరకి మార్కెట్లో లాంచ్ చేసింది. కానీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో మీరు ఈ ఫోన్‌ను కూడా కేవలం రూ.42,999కే కొనుగోలు చేయవచ్చు.

ఇవి మాత్రమే కాకుండా కొన్ని బడ్జెట్ ఫోన్లపై కూడా మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూద్దాం.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1)
సీఎంఎఫ్ ఫోన్ 1లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.19,999 అయినప్పటికీ డిస్కౌంట్ తర్వాత, మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.14,999కి కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.

మోటొరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo)
మోటొరోలా మార్కెట్లోకి తెచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమియం మొబైల్‌గా పరిగణించవచ్చు. మీరు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మోటొరోలా ఎడ్జ్ 50 నియోలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.29,999. కానీ తగ్గింపు తర్వాత దీన్ని కేవలం రూ.23,999కి కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ (Oppo F27 Pro+)
ఒప్పో లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కంపెనీ దీన్ని ఇటీవలే లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఐపీ69 రేటింగ్‌తో వస్తుంది. అంటే ఈ ఫోన్ నీరు, దుమ్ముతో కూడా పాడైపోదు. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 32,999 కాగా, దీపావళి సేల్‌లో మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.27,999కి కొనుగోలు చేయవచ్చు.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
Anakapalli Crime News: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, ఐదుగురు మృతి- అనకాపల్లి జిల్లాలో ఘటన
Anakapalli Crime News: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, ఐదుగురు మృతి- అనకాపల్లి జిల్లాలో ఘటన
Manchu Lakshmi: మంచు లక్ష్మికి మనోజ్ సర్ ప్రైజ్ - తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్క.. వీడియో వైరల్
మంచు లక్ష్మికి మనోజ్ సర్ ప్రైజ్ - తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్క.. వీడియో వైరల్
Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పాలని మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పాలని మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Travis Head vs Maxwell Stoinis Fight | ఐపీఎల్ మ్యాచులో ఆస్ట్రేలియన్ల మధ్య ఫైట్ | ABP DesamShreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP DesamAbhishek Sharma Thanking Yuvraj Singh | యువీ లేకపోతే నేను లేనంటున్న అభిషేక్ శర్మ | ABP DesamAbhishek Sharma 141 vs PBKS | IPL 2025 లో సంచలన సెంచరీ బాదిన అభిషేక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
Anakapalli Crime News: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, ఐదుగురు మృతి- అనకాపల్లి జిల్లాలో ఘటన
Anakapalli Crime News: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, ఐదుగురు మృతి- అనకాపల్లి జిల్లాలో ఘటన
Manchu Lakshmi: మంచు లక్ష్మికి మనోజ్ సర్ ప్రైజ్ - తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్క.. వీడియో వైరల్
మంచు లక్ష్మికి మనోజ్ సర్ ప్రైజ్ - తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్క.. వీడియో వైరల్
Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పాలని మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పాలని మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Inter students suicide: ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
Aishwarya Rajesh : కొన్ని ప్రయాణాలు చిన్నవిగా ఉండవచ్చు కానీ అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయ్ - భాగ్యం అదరగొట్టేసింది!
కొన్ని ప్రయాణాలు చిన్నవిగా ఉండవచ్చు కానీ అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయ్ - భాగ్యం అదరగొట్టేసింది!
Pawan Kalyan: 'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Viral News: నా పొలంలో మొలకలు వచ్చాయి, 10 రోజుల్లో గ్రోత్ చూశారా.. సోషల్ మీడియాను షేక్ చేసిన పోస్ట్
నా పొలంలో మొలకలు వచ్చాయి, 10 రోజుల్లో గ్రోత్ చూశారా.. సోషల్ మీడియాను షేక్ చేసిన పోస్ట్
Embed widget