అన్వేషించండి

Honor Watch GS 3: హానర్ కొత్త వాచ్ వచ్చేసింది - సూపర్ ఫీచర్లు - ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ మనదేశంలో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది. అదే హానర్ వాచ్ జీఎస్ 3.

హానర్ వాచ్ జీఎస్ 3 స్మార్ట్ వాచ్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 1.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 100 స్పోర్ట్స్ మోడ్స్, 451 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అపోలో 4 ప్రాసెసర్‌పై ఈ వాచ్ పనిచేయనుంది.

హానర్ వాచ్ జీఎస్ 3 ధర
దీని ధరను రూ.12,999గా నిర్ణయించారు. అమెజాన్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది. ఓషన్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, క్లాసిక్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఈ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు.

హానర్ వాచ్ జీఎస్ 3 స్పెసిఫికేషన్లు
ఇందులో 1.43 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 466×466 పిక్సెల్స్‌గా ఉంది. అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించడం విశేషం. 316ఎస్ స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, 3డీ కర్వ్‌డ్ గ్లాస్‌తో దీన్ని రూపొందించారు.

ఈ వాచ్‌లో 1000కి పైగా డిజైన్లు ఉన్న వాచ్ ఫేసెస్ ఉండటం విశేషం. అపోలో 4 చిప్‌సెట్‌ను కంపెనీ ఇందులో అందించింది. 100 వర్కవుట్ మోడ్స్ ఈ వాచ్‌లో ఉన్నాయి. 10 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్స్ కూడా అందించారు.

లైట్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ వాచ్ పనిచేయనుంది. బిల్ట్ ఇన్ జీపీఎల్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ పొజిషనింగ్ అందించారు. హార్ట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్‌లు కూడా ఈ వాచ్‌లో ఉన్నాయి.

దీని బ్యాటరీ సామర్థ్యం 451 ఎంఏహెచ్‌గా ఉంది. 14 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనుంది. జీపీఎస్ మోడ్‌లో ఉండే 30 గంటల పాటు పనిచేయనుంది. ఐదు నిమిషాలు చార్జ్ చేస్తే ఒక రోజు ఉపయోగించవచ్చు. బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. దీని బరువు కేవలం 44 గ్రాములు మాత్రమే.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Smartprix.com (@smartprix)

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP DesamRCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
War Condoms:  కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
Chaurya Paatam Review - 'చౌర్య పాఠం' రివ్యూ: కొత్త హీరోతో ఇద్దరు పెద్ద డైరెక్టర్లు తీసిన క్రైమ్ కామెడీ డ్రామా... సినిమా హిట్టా? ఫట్టా?
'చౌర్య పాఠం' రివ్యూ: కొత్త హీరోతో ఇద్దరు పెద్ద డైరెక్టర్లు తీసిన క్రైమ్ కామెడీ డ్రామా... సినిమా హిట్టా? ఫట్టా?
Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
Maoists Peace Talks: శాంతి చర్చలకు వేడుకుంటున్న మావోయిస్టులు - అంతం చేసేదాకా వదిలేది లేదంటున్న బలగాలు
శాంతి చర్చలకు వేడుకుంటున్న మావోయిస్టులు - అంతం చేసేదాకా వదిలేది లేదంటున్న బలగాలు
Embed widget