అన్వేషించండి

Apple Stores: ఇండియా మీద ఫోకస్ పెట్టిన యాపిల్ - త్వరలో మూడు కొత్త స్టోర్లు!

యాపిల్ భారతదేశంలో కొత్తగా మూడు స్టోర్లను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Apple Stores: ఏప్రిల్ నెలలో భారతదేశంలో యాపిల్ రెండు స్టోర్లను ప్రారంభించింది. వీటిలో ఒకటి ముంబైలో ఉన్న బీకేసీలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో, మరొకటి ఢిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్‌లో ఉంది. నెల రోజుల్లోనే రెండు స్టోర్లు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించాయి. ఈ విక్రయాలను చూసి కంపెనీ కూడా ఆశ్చర్యపోయింది.

మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం యాపిల్ రెండు స్టోర్‌లు ఒక నెలలో రూ. 45 నుంచి రూ. 50 కోట్ల అమ్మకాలను చేశాయి. ఇది దీపావళి వంటి పండుగ సీజన్‌లో కూడా మొత్తం అమ్మకాల కంటే ఎక్కువ. 2027 నాటికి 53 కొత్త స్టోర్లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతం, యూరప్, మిడిల్ ఈస్ట్, అమెరికా, కెనడాలో 53 కొత్త స్టోర్‌లను ప్రారంభించాలని కంపెనీ పరిశీలిస్తోంది. కంపెనీ 24 తాజా స్టోర్లను ప్రారంభించగా, ఇప్పటికే ఉన్న కొన్ని స్టోర్లను పూర్తిగా రీడిజైన్ చేయనున్నారు. అంటే వాటి లుక్ పూర్తిగా మారిపోవడంతో పాటు కొత్తగా కూడా తయారవుతాయి. వాస్తవానికి యాపిల్ ఉత్పత్తులు అందరికీ చేరువయ్యేలా కంపెనీ తన ఆఫ్‌లైన్ స్టోర్‌లను పెంచాలని ఆలోచిస్తోంది.

భారతదేశంలో మరో మూడు కొత్త స్టోర్లు
నివేదికల ప్రకారం యాపిల్ భారతదేశంలో మూడు కొత్త స్టోర్లను ప్రారంభించాలని యోచిస్తోంది, వాటిలో రెండు ముంబైలో, ఒకటి ఢిల్లీలో ఉంటాయి. అంటే ఇప్పటికే యాపిల్ స్టోర్లు ఉన్న రెండు చోట్లా కంపెనీ స్టోర్ల సంఖ్యను పెంచబోతోంది. రానున్న కాలంలో యాపిల్ ముంబైలోని బోరివాలి, వర్లీలో రెండు కొత్త స్టోర్లను ప్రారంభించవచ్చు.

అదే విధంగా ఢిల్లీలోని DLF ప్రొమెనేడ్ షాపింగ్ మాల్‌లో కొత్త స్టోర్‌ను కూడా ప్రారంభించనుంది. నివేదికల ప్రకారం ముంబై బీకేసీ తర్వాత ఇది అతిపెద్ద స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ 2026 నాటికి ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం యాపిల్ భారతదేశంలోని ఇతర నగరాల్లో కూడా స్టోర్‌లను ప్లాన్ చేస్తుందో లేదో తెలియదు.

యాపిల్ దక్షిణ భారతదేశంలో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. యాపిల్ ఉత్పత్తులను అసెంబుల్‌ చేసి సరఫరా చేసే ఫాక్స్‌కాన్, తెలంగాణలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఆ పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా కొంకర్‌ కలాన్ వద్ద ఒక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి KTR ఈ విషయాన్ని ట్వీట్‌ చేశారు. ప్రాజెక్టులో మొదటి దశలో ప్రత్యక్షంగా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కొత్త ప్లాంట్ నుంచి ప్రపంచ స్థాయి ఉత్పత్తులను బయటకు తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వం-ఫాక్స్‌కాన్ సంయుక్త ప్రకటన ద్వారా ఆపిల్‌ హామీ ఇచ్చింది. వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించినందుకు తెలంగాణ రాష్ట్రానికి కృతజ్ఞతలు తెలిపింది. కొవిడ్ మహమ్మారి, బీజింగ్‌లో కఠినమైన లాక్‌డౌన్ల కారణంగా చైనాలోని ఫాక్స్‌కాన్ కంపెనీ కార్యకలాపాలపై ప్రభావం పడింది. దీంతో, ఆపిల్‌ ఉత్పత్తులు ఆగిపోయాయి. ఇది కాకుండా, అమెరికా - చైనా మధ్య ఉద్రిక్తతల కారణంగా, తన కంపెనీ ఉత్పత్తి ఫ్లాంట్లను చైనా నుంచి బయటకు తీసుకురావాలని ఆపిల్‌ ప్రయత్నిస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Microsoft: C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Embed widget