అన్వేషించండి

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

దాయాదుల సమరంపై కపిల్‌ దేవ్‌ మాట్లాడాడు. పాక్‌ పోరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాడు. ఒత్తిడిని తట్టుకోవడం కీలకమని లేదంటే ఓడిపోయే ప్రమాదం ఉంటుందన్నాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచుకు ముందు కపిల్‌దేవ్‌ టీమ్‌ఇండియాను హెచ్చరించాడు. ఒత్తిడిని జయించకపోతే పాకిస్థాన్‌ విజయం సాధించే అవకాశం ఉందని సూచించాడు. కోహ్లీసేన పేపర్‌పై పటిష్ఠంగానే కనిపిస్తున్నా మైదానంలోని పరిస్థితులే జయాపజయాలను నిర్ణయిస్తాయని వెల్లడించాడు. ఏబీపీ న్యూస్‌తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడాడు.

ఆదివారం మైదానంలో ఏ జట్టు ఆధిపత్యం సాధిస్తుందని అడగ్గా.. 'మైదానంలో ఇవేవీ పనిచేయవు. రెండు జట్లు ఒత్తిడిలోనే ఉంటాయి. అందుకే ఒత్తిడిని ఎవరు జయిస్తారన్నది ఆసక్తికరం' అని కపిల్‌ అన్నాడు. 'పాకిస్థాన్‌ జట్టు గురించి నాకూ ఎక్కువేం తెలియదు. అయినప్పటికీ టీ20ల్లో వారు ప్రమాదకరమమని చెప్పగలను. తమదైన రోజున వారు ఎవర్నైనా ఓడించగలరు' అని ఆయన పేర్కొన్నాడు.

'పేపర్‌పై టీమ్‌ఇండియా బలంగా ఉంది. వారు లయ అందుకుంటారేమో చూడాలి. ఎందుకంటే వారు టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడబోతున్నారు' అని కపిల్‌ చెప్పాడు. పాక్ అనిశ్చితి గురించి గుర్తుచేయగా.. 'రెండు జట్లు ఒకరితో ఒకరు తలపడలేదు. అందుకే కచ్చితంగా అనిశ్చితి ఉంటుంది. భారత్‌ బలంగానే కనిపిస్తోంది. కానీ పాక్‌లో ఊహించని ఆటగాళ్లు ఉన్నారు. ఏదేమైనా భారత్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని వెల్లడించాడు. ఒకవేళ ఒత్తిడిని తట్టుకోలేకపోతే మాత్రం టీమ్‌ఇండియాను పాక్‌ ఓడించగలదని అంచనా వేశాడు.

Also Read: T20 WC, BAN vs SL Preview: బంగ్లా పులులా? లంకేయులా? సూపర్‌ 12లో షాకిచ్చేదెవరు?

Also Read: ENG Vs WI, Match Highlights: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఆ రికార్డు బ్రేక్!

Also watch: T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

Also Read: Virat Kohli Pressmeet: మంటలో పెట్రోల్ పోయను.. మాట్లాడటానికేమీ లేదు.. ప్రెస్‌మీట్‌లో కోహ్లీ ఏమన్నాడంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Satya Kumar: ‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
Sirpur Politics: తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.