అన్వేషించండి

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

దాయాదుల సమరంపై కపిల్‌ దేవ్‌ మాట్లాడాడు. పాక్‌ పోరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాడు. ఒత్తిడిని తట్టుకోవడం కీలకమని లేదంటే ఓడిపోయే ప్రమాదం ఉంటుందన్నాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచుకు ముందు కపిల్‌దేవ్‌ టీమ్‌ఇండియాను హెచ్చరించాడు. ఒత్తిడిని జయించకపోతే పాకిస్థాన్‌ విజయం సాధించే అవకాశం ఉందని సూచించాడు. కోహ్లీసేన పేపర్‌పై పటిష్ఠంగానే కనిపిస్తున్నా మైదానంలోని పరిస్థితులే జయాపజయాలను నిర్ణయిస్తాయని వెల్లడించాడు. ఏబీపీ న్యూస్‌తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడాడు.

ఆదివారం మైదానంలో ఏ జట్టు ఆధిపత్యం సాధిస్తుందని అడగ్గా.. 'మైదానంలో ఇవేవీ పనిచేయవు. రెండు జట్లు ఒత్తిడిలోనే ఉంటాయి. అందుకే ఒత్తిడిని ఎవరు జయిస్తారన్నది ఆసక్తికరం' అని కపిల్‌ అన్నాడు. 'పాకిస్థాన్‌ జట్టు గురించి నాకూ ఎక్కువేం తెలియదు. అయినప్పటికీ టీ20ల్లో వారు ప్రమాదకరమమని చెప్పగలను. తమదైన రోజున వారు ఎవర్నైనా ఓడించగలరు' అని ఆయన పేర్కొన్నాడు.

'పేపర్‌పై టీమ్‌ఇండియా బలంగా ఉంది. వారు లయ అందుకుంటారేమో చూడాలి. ఎందుకంటే వారు టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడబోతున్నారు' అని కపిల్‌ చెప్పాడు. పాక్ అనిశ్చితి గురించి గుర్తుచేయగా.. 'రెండు జట్లు ఒకరితో ఒకరు తలపడలేదు. అందుకే కచ్చితంగా అనిశ్చితి ఉంటుంది. భారత్‌ బలంగానే కనిపిస్తోంది. కానీ పాక్‌లో ఊహించని ఆటగాళ్లు ఉన్నారు. ఏదేమైనా భారత్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని వెల్లడించాడు. ఒకవేళ ఒత్తిడిని తట్టుకోలేకపోతే మాత్రం టీమ్‌ఇండియాను పాక్‌ ఓడించగలదని అంచనా వేశాడు.

Also Read: T20 WC, BAN vs SL Preview: బంగ్లా పులులా? లంకేయులా? సూపర్‌ 12లో షాకిచ్చేదెవరు?

Also Read: ENG Vs WI, Match Highlights: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఆ రికార్డు బ్రేక్!

Also watch: T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

Also Read: Virat Kohli Pressmeet: మంటలో పెట్రోల్ పోయను.. మాట్లాడటానికేమీ లేదు.. ప్రెస్‌మీట్‌లో కోహ్లీ ఏమన్నాడంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget