అన్వేషించండి

Kohli Vs BCCI: బీసీసీఐ రూల్ పై కోహ్లీ అసంతృప్తి.. త‌న‌కు మాత్రం అదే ముఖ్య‌మంటున్న విరాట్.. 

 ఒక ప‌ర్య‌ట‌న 45 రోజుల కంటే ఎక్కువ‌గా జ‌రిగితే కేవ‌లం 2 వారాల‌పాటు మాత్ర‌మే త‌మ‌తో ఫ్యామిలీలు ఉండేలా ఆట‌గాళ్ల‌కు వెసులుబాటు క‌ల్పించారు. ఆర్సీబీ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కోహ్లీ దీనిపై మాట్లాడాడు. 

Virat Kohli Comments: ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న త‌ర్వాత బీసీసీఐ తీసుకొచ్చిన ప‌ది పాయింట్ల ఫార్మాలాపై భార‌త స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఆట‌గాళ్ల నుంచి ఫ్యామిలీ మెంబర్లను దూరం చేయ‌డం స‌రి కాద‌ని వ్యాఖ్యానించాడు. ఆసీస్ టూర్ లో భార‌త ఘోర ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత బీసీసీఐ చాలా మార్పులు చేసింది. డొమెస్టిక్ క్రికెట్ ఆడ‌టం, అంద‌రూ క‌లిసి ఒకే బ‌స్సులో ప్ర‌యాణించ‌డం, వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బందిని తొలగించ‌డం, ల‌గేజీలో కోత‌తోపాటు ఆట‌గాళ్లు త‌మ వెంట ఫ్యామిలీ మెంబర్లను తీసుకెళ్లే విష‌యంపై కూడా క‌ఠిన నిబంధ‌న‌లు విధించింది. 45 రోజుల‌లోపు జ‌రిగే ప‌ర్య‌ట‌న‌ల‌కు ఫ్యామిలీ మెంబర్లను అనుమ‌తించ‌రు. అదే ఒక ప‌ర్య‌ట‌న 45 రోజుల కంటే ఎక్కువ‌గా జ‌రిగితే కేవ‌లం రెండు వారాల‌పాటు మాత్ర‌మే త‌మ‌తో ఫ్యామిలీ మెంబర్లు ఉండేలా ఆట‌గాళ్ల‌కు వెసులుబాటు క‌ల్పించారు. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తాజాగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో కోహ్లీ దీనిపై మాట్లాడాడు. ఆట‌గాళ్ల‌తోపాటు ఫ్యామిలీ మెంబర్ల ఉంటే, ఆట‌లోని ఒత్తిడిని అధిగ‌మించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నాడు. 

త‌ను ఫ్యామిలీకే ప్రాధాన్యం..
త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ త‌న‌తోపాటు ఉండేదుంకు ప్రాధాన్యం ఇస్తాన‌ని కోహ్లీ తెలిపాడు. ఆట‌గాళ్ల‌కు క్లిష్ట‌మైన ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు, ఓదార్పు నివ్వ‌డానికి, తిరిగి గాడిన ప‌డేందుకు ఫ్యామిలీ స‌భ్యులు అందుబాటులో ఉంటే బాగుంటుంద‌ని వ్యాఖ్యానించాడు. త‌ను మాత్రం ఎక్క‌డికి వెళ్లినా, ఫ్యామిలీ మెంబర్లతో వెళ్లేందుకే ప్రాధ‌న్య‌త ఇస్తాన‌ని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్ల‌తో ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఉండ‌టం వ‌ల్ల బ్యాలెన్స్, మెంట‌ల్ స్టెబిలిటీ ఉంటుంద‌ని వ్యాఖ్యానించాడు.  ఆసీస్ టూర్ లో కోహ్లీ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. పదే ప‌దే ఔట్ సైడ్ ఆఫ్ బంతుల‌కు ఔట‌య్యి, విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. అయితే ఇటీవ‌ల ముగిసిన ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో అంచనాల‌కు అనుగుణంగా రాణించాడు. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ పై అజేయ సెంచరీ, సెమీస్ లో ఆస్ట్రేలియాపై 84 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం మీద టోర్నీలో భారత్ తరపున రెండో అత్యధిక పరుగులు నమోదు చేసిన ప్లేయర్ గా కోహ్లీ నిలిచాడు.

ఐపీఎల్ కు సిద్ధం.. 
ఐపీఎల్ 18వ సీజ‌న్ కు విరాట్ సిద్ధ‌మ‌వుతున్నాడు. త‌ను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఆర్సీబీకి తొలి టైటిల్ అందించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ సీజ‌న్ లో స‌రికొత్త‌గా ఆర్సీబీ బ‌రిలోకి దిగుతోంది. ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలో మెగాటోర్నీలో అడుగుపెట్ట‌నుంది. ఈనెల 22న ఐపీఎల్ ప్రారంభ‌మవుతుండ‌గా, అదే రోజు కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జ‌రిగే మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్స్ కోల్ క‌తా నైట్ రైడర్స్ తో ఆర్సీబీ త‌ల ప‌డ‌నుంది. ఇక ఈ టోర్నీలో గ‌త 17 ఏళ్ల నుంచి ఆడుతున్న ఆర్సీబీ మూడుసార్లు ఫైన‌ల్ కు చేరినా, ర‌న్న‌ర‌ప్ తోనే స‌రిపెట్టుకుంది. ఈసారైనా క‌ప్పు సాధించాల‌ని ఆ జ‌ట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఐపీఎల్లో అత్యధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా కోహ్లీ నిలిచాడు. 252 మ్యాచ్ ల్లో 8004 ప‌రుగులు చేశాడు. 131.97 స్ట్రైక్ రేట్ తో త‌ను ఈ ప‌రుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది సెంచ‌రీలు, 55 ఫిఫ్టీలు ఉన్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతుల నిరాకరణ
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతుల నిరాకరణ
Secunderabad Kavach Center: సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి
Secunderabad Kavach Center: సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి
AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
Revanth Reddy: రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Revanth Reddy on KCR Life Threat | కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు | ABPPawan Kalyan vs Tamilnadu Leaders | తమిళనాడు నుంచి వస్తున్న రియాక్షన్స్ పై పవన్ సంజాయిషీ | ABP DesamDavid Warner Poster From Robin Hood Movie | వార్నర్ పోస్టర్ రిలీజ్ చేసిన రాబిన్ హుడ్ టీం | ABP DesamPawan Kalyan on Tamilnadu Hindi Protest | తమిళనాడు హిందీ ఉద్యమాన్నే టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతుల నిరాకరణ
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతుల నిరాకరణ
Secunderabad Kavach Center: సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి
Secunderabad Kavach Center: సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి
AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
Revanth Reddy: రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
South Actress: యాభై సెకన్లకు 5 కోట్ల రెమ్యూనరేషన్, 200 కోట్ల ఆస్తులు... ఎఫైర్లు, గొడవలు తక్కువేమీ కాదు... ఈ సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరో తెల్సా?
యాభై సెకన్లకు 5 కోట్ల రెమ్యూనరేషన్, 200 కోట్ల ఆస్తులు... ఎఫైర్లు, గొడవలు తక్కువేమీ కాదు... ఈ సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరో తెల్సా?
Investment Scheme For Girls: ఈ స్కీమ్‌లో చేరండి, మీ కుమార్తెకు రూ.70 లక్షలు గిఫ్ట్‌గా ఇవ్వండి!
ఈ స్కీమ్‌లో చేరండి, మీ కుమార్తెకు రూ.70 లక్షలు గిఫ్ట్‌గా ఇవ్వండి!
Mutual Fund Investment: లార్జ్, మిడ్, స్మాల్, ఫ్లెక్సీ, వాల్యూ ఫండ్స్ - దేనివల్ల ఎక్కువ లాభం, తక్కువ రిస్క్‌?
లార్జ్, మిడ్, స్మాల్, ఫ్లెక్సీ, వాల్యూ ఫండ్స్ - దేనివల్ల ఎక్కువ లాభం, తక్కువ రిస్క్‌?
Anasuya Bharadwaj: దమ్ముంటే స్టేజి మీదకు రా... 'ఆంటీ' కామెంట్ మీద అనసూయ ఫైర్
దమ్ముంటే స్టేజి మీదకు రా... 'ఆంటీ' కామెంట్ మీద అనసూయ ఫైర్
Embed widget