అన్వేషించండి

IPL 2025 News: బాబోయ్ పంజాబ్! ఆ జట్టు తరపున ఆడాలనుకోలేదు.. నన్ను పర్చేజ్ చేయనందుకు సంతోషం.. స్టార్ క్రికెటర్

టీ20ల్లో 202 మ్యాచ్ లాడిన పంత్.. 5022 పరుగులు చేశాడు. 31.78 సగటుతో 145 స్ట్రైక్ రేట్ తో రన్స్ సాధించాడు. రెండు సెంచరీలు, 25 అర్థ సెంచరీలు చేశాడు. ఐపీఎల్లోకి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అడుగు పెట్టాడు.

Rishabh Pant News: భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ గతేడాది జరిగిన ఐపీఎల్ మెగావేలం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేలంలో తనను ఒక జట్టు కొనుగోలు చేయకూడదని కోరుకున్ననాని, లక్కీగా తాను అనుకున్నట్లుగానే జరిగిందని వెల్లడించాడు. ఆ జట్టు పేరు పంజాబ్ కింగ్స్ అని తెలిపాడు. నిజానికి వేలానికి ముందు పంజాబ్ 112 కోట్లతో హైయస్ట్ పర్స్ మనీతో ఉంది. తను కావాలనుకుంటే ఏ ఆటగాడినైనా కొనుగోలు చేసే లెవల్లో ఉంది. వేలంలో తొలిరోజు శ్రేయస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసి ఐపీఎల్లో హైయస్ట్ ఖరీదైన కొనుగలో రికార్డు సాధించింది. పంజాబ్ తర్వాత 82 కోట్లతో మరో ఐపీఎల్ జట్టు రెండోస్థానంలో నిలిచింది. ఇక శ్రేయస్ కొనుగోలు చేసిన తర్వాత పంజాబ్ తనను పర్చేజ్ చేయదని భావించినట్లు తెలిపాడు. అయతే తాను పంజాబ్ తరపున ఎందుకు ఆడకూడదనుకున్నాడో మాత్రం తెలియ పర్చలేదు. 

ఐపీఎల్లో ఖరీదైన ప్లేయర్ గా పంత్..
శ్రేయస్ అయ్యర్ నెలకొల్పిన రికార్డును కొద్దిసేపట్లోనే పంత్ తిరగరాశాడు. పంత్ కోసం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటి పడిన లక్నో సూపర్ జెయింట్స్ చివరికి పై చేయి సాధించింది. మధ్యలో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఎంటరవడంతో ఒకదశలో వేలం రూ.20.75 కోట్ల దగ్గర ఆగింది. ఈ దశలో తమ రైట్ టు మ్యాచ్ కార్డును ఢిల్లీ క్యాపిటల్స్ వాడటంతో రూ.27 కోట్లను లక్నో ఆఫర్ చేసింది. అంత ధర వెచ్చించలేక ఢిల్లీ వెనుకడుగు వేయంతో లక్నో అతడిని సొంతం చేసుకుంది. తాజాగా లక్నోకెప్టెన్ గా పంత్ ను జట్టు యాజమాన్యం ప్రకటించింది. అతని చేతే ఐపీఎల్ 2025కి సంబంధించిన జెర్సీని కూడా విడుదల చేయించింది. లక్నో తరపున ఫుల్ టైమ్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్న రెండో ప్లేయర్ పంత్ కావడం విశేషం. కేఎల్ రాహుల్ 2021-24 మధ్య ఆ జట్టుకు సారథ్యం వహించాడు. అడపాదడపా నికోలస్ పూరన్, క్రునాల్ పాండ్యా జట్టుకు కొన్ని మ్యాచ్ ల్లో నాయకత్వం వహించారు. 

అద్భుతమైన రికార్డు..
టీమిండియాకు పంత్ మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. విధ్వసంకర బ్యాటింగ్ శైలి అతని సొంతం. నిమిషాల్లో ప్రత్యర్థి నుంచి గేమ్ ను తను లాగేసుకోగలడు. ఇండియా తరపున 76 టీ20లు ఆడిన పంత్ 1209 పరుగులు చేశాడు. 23.25 సగటుతో 128 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫిఫ్టీలు ఉన్నాయి. మొత్తానికి తన టీ20 కెరీర్ ఇంకా బాగుంది. ఇప్పటివరకు 202 మ్యాచ్ లాడిన పంత్.. 5022 పరుగులు చేశాడు. 31.78 సగటుతో 145 స్ట్రైక్ రేట్ తో రన్స్ సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 25 అర్థ సెంచరీలు ఉండటం విశేషం. ఐపీఎల్లోకి తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున అడుగు పెట్టిన పంత్.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. దాదాపు తొమ్మిదేళ్లపాటు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2021 నుంచి 24 వరకు కెప్టెన్ గా వ్యవహరించాడు. మధ్యలో గాయం కారణంగా 2023లో తను ఐపీఎల్ ఆడలేదు. 

Also Read: ICC Champions Trophy: సరికొత్త వివాదం.. టీమిండియా జెర్సీపై పీసీబీ అభ్యంతరం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLA Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Jubilee Hills by-election : 42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
Advertisement

వీడియోలు

Proud India | భారతదేశంపై అమెరికా అక్కసు వెనక కారణం ఇదే | ABP Desam
Jubilee Hills By Election Counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు భారీ భద్రత ! | ABP Desam
రోహిత్, కోహ్లీల కెరీర్‌లో విలన్‌గా మారిన బీసీసీఐ!
సంజూ కోసం జడ్డూని వదిలేస్తారా? CSKకి పిచ్చి పట్టింది: శడగొప్పన్ రమేష్
నితీష్‌కి బీసీసీఐ అన్యాయం.. మండిపడుతున్న తెలుగు ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Jubilee Hills by-election : 42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
Pawan Kalyan vs Mithun Reddy: డిప్యూటీ సీఎం పవన్‌కు మిథున్ రెడ్డి ఘాటు హెచ్చరిక - క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు
డిప్యూటీ సీఎం పవన్‌కు మిథున్ రెడ్డి ఘాటు హెచ్చరిక - క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు
America shutdown ends:  43 రోజుల కష్టాలకు చెక్ -  అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ తాత్కాలిక ముగింపు - ట్రంప్ సంతకం పూర్తి
43 రోజుల కష్టాలకు చెక్ - అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ తాత్కాలిక ముగింపు - ట్రంప్ సంతకం పూర్తి
Alluri Seetharamaraju district: ఊరికి స్కూల్ వచ్చిందని గిరిజనులు ఉత్సాహం- థింసా నృత్యాలతో సంబరాలు- అధికారులకు సన్మాం చేసిన ఆదివాసీలు!
ఊరికి స్కూల్ వచ్చిందని గిరిజనులు ఉత్సాహం- థింసా నృత్యాలతో సంబరాలు- అధికారులకు సన్మాం చేసిన ఆదివాసీలు!
Red Fort Blasts Conspiracy: 32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
Embed widget