అన్వేషించండి

IPL 2025 Final Tickets: ఐపీఎల్ ఫైనల్‌ స్టేడియంలో చూడాలనుకుంటున్నారా? టిక్కెట్ ఎలా ఎక్కడ బుక్ చేయాలో తెలుసా?

IPL 2025 Final Tickets: IPL 2025 ప్లేఆఫ్ మే 29 నుంచి ప్రారంభంకానున్నాయి. జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీనికి టికెట్లు ఎలా బుక్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

IPL 2025 Final Tickets: IPL 2025 ప్లేఆఫ్ మ్యాచ్‌లు మే 29 నుంచి ప్రారంభమవుతాయి.  భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) శనివారం, మే 24 నుంచి ప్లేఆఫ్ మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభించింది. మొదటి క్వాలిఫైయర్ మే 29 జరగనుంది. 30న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జూన్ 1న జరుగుతుంది. అయితే ఫైనల్ మ్యాచ్ (IPL 2025 ఫైనల్) జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం?

ప్లేఆఫ్ మ్యాచ్‌లకు జొమాటో ద్వారా టిక్కెట్స్‌ బుక్ చేసుకోవచ్చు. మీరు ఫైనల్, ప్లేఆఫ్‌లోని ఇతర మ్యాచ్‌లకు టిక్కెట్లు బుక్ చేయాలనుకుంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక వెబ్‌సైట్‌కి కూడా వెళ్లవచ్చు. ఇంకా జొమాటో ద్వారా డిస్ట్రిక్ట్ వెబ్‌సైట్ ద్వారా కూడా టిక్కెట్లు బుక్ చేయవచ్చు.

టిక్కెట్లు ఇలా బుక్ చేయండి: 

ముందుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక వెబ్‌సైట్ లేదా జొమాటో ద్వారా డిస్ట్రిక్ట్ వెబ్‌సైట్ లేదా యాప్‌ను డౌన్‌ లోడ్ చేసుకొని అందులో కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత క్వాలిఫైయర్ 1 లేదా 2, ఎలిమినేటర్ లేదా మీరు ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ కొనుగోలు చేయాల్సి ఉందో ఎంచుకోండి. ఆ తర్వాత మీరు మైదానంలో ఎక్కడ, ఎన్ని టిక్కెట్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. ఆ తర్వాత మీరు వివరాలను పూరించి చెల్లింపు చేయాలి. మీరు టిక్కెట్లు బుక్ చేసిన ప్లాట్‌ఫామ్ నుంచి మీరు టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టిక్కెట్లు బుక్ అయిన తర్వాత మీకు ఇమెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ వస్తుంది.

ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?

మొదటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు ముల్లన్పూర్ మైదానంలో జరుగుతాయి. రెండో క్వాలిఫైయర్, ఫైనల్ మ్యాచ్‌లకు నరేంద్ర మోడీ స్టేడియంను ఎంచుకున్నారు. ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ క్వాలిఫైయర్ 1లో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది, మరోవైపు ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ సవాలును అధిగమించాల్సి ఉంటుంది.

  • మే 29 - మొదటి క్వాలిఫైయర్
  • మే 30 - ఎలిమినేటర్
  • జూన్ 1 - రెండో క్వాలిఫైయర్
  • జూన్ 3 - ఫైనల్

మరోవైపు ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ప్రతి భారతీయుడు గర్వించేలా BCCI ఈ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అసలు విషయం ఏంటంటే BCCI IPL 2025 ఫైనల్‌కు ఆపరేషన్ సిందూర్ హీరోలను ఆహ్వానించింది. ఆపరేషన్ సిందూర్‌లో వారి 'వీరోచిత పోరాటానికి' IPL 2025 ముగింపు వేడుకలో సెల్యూట్ చేయనుంది. BCCI కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా ఒక మీడియా ప్రకటనలో దీనిని ప్రకటించారు.

దేవ్‌జిత్ సైకియా మంగళవారం వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ, "ఆపరేషన్ సిందూర్ విజయాన్ని జరుపుకోవడానికి మేము అన్ని భారత సాయుధ దళాల అధిపతులు, ఉన్నతాధికారులు, సైనికులను అహ్మదాబాద్‌లో జరిగే IPL ఫైనల్‌కు ఆహ్వానించాము" అని అన్నారు. దేశ సాయుధ దళాల 'శౌర్యం, ధైర్యం, నిస్వార్థ సేవ'కు BCCI సెల్యూట్ చేస్తుందని సైకియా అన్నారు. దేశాన్ని రక్షించి, ప్రేరేపించిన 'ఆపరేషన్ సిందూర్' కింద వీరోచిత పోరాటాన్ని ఆయన ప్రశంసించారు.

వారి పట్ల కృతజ్ఞతకు చిహ్నంగా, ముగింపు వేడుకను సాయుధ దళాలకు అంకితం చేయాలని, మన హీరోలను గౌరవించాలని నిర్ణయించుకున్నామని సాకియా అన్నారు, క్రికెట్ జాతీయ అభిరుచిగా ఉన్నా దేశం సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత కంటే ఏదీ పెద్దది కాదు. జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్‌గా ఉండగా, అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి నేవీ చీఫ్‌గా ఉన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వైమానిక దళ చీఫ్‌గా ఉన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Embed widget