అన్వేషించండి

T20 WC, Ind vs NZ: టీమ్‌ఇండియాకు ఇది క్వార్టర్‌ ఫైనల్‌..! తొలి బంతి నుంచే దంచికొట్టాలన్న డీకే

న్యూజిలాండ్‌ మ్యాచులో టీమ్‌ఇండియా దూకుడుగా ఆడాలని దినేశ్‌ కార్తీక్‌ అంటున్నాడు. ఈ మ్యాచ్‌ క్వార్టర్‌ వంటిదన్నాడు. గెలిస్తే ఒత్తిడి తగ్గుతుందని చెప్పాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ టీమ్‌ఇండియాకు క్వార్టర్‌ ఫైనల్‌ లాంటిదని వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ఈ మ్యాచ్‌ గెలిస్తే సెమీస్‌ చేరేందుకు కోహ్లీసేనకు దారి సులువు అవుతుందన్నాడు. ఈ విషయం వారికీ తెలుసని పేర్కొన్నాడు. మ్యాచుకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు. మరికొన్ని గంటల్లో దుబాయ్‌ వేదికగా భారత్‌, కివీస్‌ తలపడుతున్న సంగతి తెలిసిందే.

'ఇది టీమ్‌ఇండియా క్వార్టర్‌ ఫైనల్‌. ఆటగాళ్లకు ఈ విషయం తెలుసు. ఈ మ్యాచులో గెలిస్తే సులువుగా సెమీస్‌ చేరేందుకు సులువు అవుతుంది. అఫ్గానిస్థాన్‌ ప్రమాదకరమైన జట్టు కాబట్టి ఓడిపోతే ప్రమాదం. అందుకే గెలుపు తప్పనిసరి. న్యూజిలాండ్‌పై టీమ్‌ఇండియా ఎలా ఆడుతుందో చూడాలని ఆసక్తిగా ఉంది' అని దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు.

'ఈ మ్యాచులో టీమ్‌ఇండియా మెరుగ్గా బ్యాటింగ్‌ చేయాలి. ఈ ప్రపంచకప్‌ గెలవాలంటే అందుకు తగ్గట్టే ఆడాలి. కాస్త రక్షణాత్మకంగా ఆడుతున్నారు. జట్టులో అద్భుత ప్రతిభావంతులు ఉన్నారు. బ్యాటర్లకు తిరుగులేదు. తొలి నుంచి ఆఖరి బంతి వరకు దూకుడుగా ఆడగలరు. ఇప్పుడు ఆచితూచి ఆడితే కష్టం. దంచికొడితేనే పాక్‌, ఇంగ్లాండ్‌ను ఓడించగలరు' అని డీకే చెప్పాడు.

Also Read: SL vs SA, Innings Highlight: లంకేయుల విజయం 'కిల్‌' చేసిన మిల్లర్‌! ఆఖరి ఓవర్లో వరుస సిక్సర్లు

Also Read: Hasaranga Hattrick in T20 WC: సూపర్ 12 మ్యాచ్‌ల్లో మొదటి హ్యాట్రిక్.. అద్భుతం చేసిన సింహళ స్పిన్నర్!

Also Read: ENG vs AUS, Match Highlights: జోస్ బట్లర్ షో.. ఆస్ట్రేలియాపై ఎనిమిది వికెట్లతో ఇంగ్లండ్ విజయం!

Also Read: ICC T20 WC 2021, IND vs NZ Preview: సెమీస్ అవకాశాలు ఉండాలంటే.. 18 ఏళ్ల రికార్డు బద్దలవ్వాల్సిందే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Civils Ranker Sahana Interview | యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ యువతి సత్తా | ABP DesamCivils Ranker Arpitha Khola Interview | IPS అవుతున్నారుగా.. ఏం మార్చగలరు..! | ABP DesamCivils Ranker Dheeraj Reddy Interview | ప్లాన్ 'B' నమ్ముకున్నా.. అందుకే సివిల్స్ సాధించా | ABP DesamGujarati couple donates 200 crore | సంపాదన మీద విరక్తితో 200కోట్లు పంచుతున్న దంపతులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Nidhhi Agerwal: 'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Embed widget