అన్వేషించండి

ICC World Test Championship: భారత్ ఫస్ట్... పాకిస్థాన్ సెకండ్... ICC World Test Championship పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానం

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌‌ పాయింట్ల పట్టికలో భారత్ తిరిగి అగ్రస్థానానికి ఎగబాకింది.

ఆతిథ్య ఇంగ్లాండ్ పై ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించడంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌‌ పాయింట్ల పట్టికలో భారత్ తిరిగి అగ్రస్థానానికి ఎగబాకింది. ఓవల్ వేదికగా సోమవారం ముగిసిన ఈ టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌ రెండు విభాగాల్లో అదరగొట్టిన భారత్ 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యాన్ని అందుకుంది. ఇక చివరి టెస్టు మ్యాచ్ శుక్రవారం నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది.

Also Read: Sunil Gavaskar on Indian Flag: జాతీయ జెండాను అగౌరపరచొద్దు... ఫొటోలు వైరల్... అభిమానులను కోరిన సునీల్ గావస్కర్

ICC World Test Championship (2021-23)లో భాగంగా ఇప్పటి వరకూ 4 టెస్టులు ఆడిన భారత్ రెండింటిలో గెలుపొంది.. ఒక మ్యాచ్‌లో ఓడి.. ఒకదాన్ని డ్రాగా ముగించింది. దీంతో 54.17 శాతం పర్సంటైల్‌తో 26 పాయింట్లతో భారత్ నెం.1 స్థానంలో నిలవగా.. ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్ (12 పాయింట్లు), వెస్టిండీస్ (12), ఇంగ్లాండ్ (14) టాప్ - 4లో నిలిచాయి. నాలుగో టెస్టులో 157 పరుగులతో అద్భుత విజయంతో 50 ఏళ్ల తర్వాత ఓవల్‌ మైదానంలో విజయాన్ని అందుకుంది. 1971లో అజిత్‌ వాడేకర్‌ నాయకత్వంలో విజయాన్ని అందుకున్న టీమిండియా మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కోహ్లీ నాయకత్వంలో ఓవల్‌ మైదానంలో విజయాన్ని సాధించింది. 

Also Read: Video: డ్రస్సింగ్ రూమ్‌లో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం... వెల్లువెత్తిన ప్రశంసలు

భారత్ తరహాలోనే నాలుగు టెస్టులాడిన ఇంగ్లాండ్... విండీస్‌, పాక్‌ల కంటే ఎక్కవగా ఉన్నప్పటికీ.. టీమిండియాతో సిరీస్‌లో రెండు ఓటములు ఉండడంతో నాలుగో స్థానంలో నిలిచింది.  ఒక మ్యాచ్‌లో గెలిచి.. రెండు మ్యాచ్‌ల్లో ఓడి.. మరొకదాన్ని డ్రాగా ముగించింది. ఇంగ్లాండ్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నప్పటికీ.. 12 పాయింట్లతో ఉన్న పాక్ రెండో స్థానంలో నిలిచింది. దీనికి కారణం? ఇంగ్లాండ్ గెలుపు శాతం 29.17తో పోలిస్తే పాకిస్థాన్ గెలుపు శాతం(50.0%) మెరుగ్గా ఉండటమే.

Also Read: InPics: UAE చేరుకున్న ఏబీ డివిలియర్స్... ఫొటోలు షేర్ చేసిన ABD... సెప్టెంబర్ 19 నుంచి IPL

సిరీస్‌లోని ప్రతి టెస్టు మ్యాచ్‌కి 12 పాయింట్లని ఐసీసీ కేటాయిస్తోంది. మ్యాచ్‌లో గెలిచిన జట్టుకి 12 పాయింట్లు వస్తాయి. మ్యాచ్ టై అయితే ఇరు జట్లు చెరో ఆరు పాయింట్లు పంచుకోనున్నాయి. ఇక మ్యాచ్ డ్రా అయితే రెండు జట్లకి నాలుగేసి పాయింట్లు దక్కుతాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indian Cricketers Marriage: 2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Spirit of cricket: బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget