అన్వేషించండి

ICC World Cup 2023 Tickets: వరల్డ్ కప్ టికెట్లు ఎక్కడ కొనాలి? - అఫీషియల్‌గా ప్రకటించిన బీసీసీఐ!

వరల్డ్ కప్ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ మై షోలో విక్రయించనున్నారు.

How To Book World Cup 2023 Tickets Online: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐసీసీ ప్రపంచ కప్ టిక్కెట్లు ఎక్కడ కొనుగోలు చేయవచ్చో కోసం బీసీసీఐ వెల్లడించింది. భారత్‌లో జరగనున్న ఈ ప్రపంచకప్ టికెట్లను బుక్‌మై షోలో కొనుగోలు చేయవచ్చు.

రాబోయే ప్రపంచ కప్ కోసం ఆగస్ట్ 24వ తేదీ నుంచి టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 24వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి ఆన్‌లైన్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. వరల్డ్ కప్ మ్యాచ్‌లతో పాటు అభిమానులు వార్మప్ మ్యాచ్‌ల కోసం కూడా ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

మాస్టర్ కార్డు వినియోగదారులకు ముందే...
మాస్టర్ కార్డు వినియోగదారులకు ఎక్స్‌క్లూజివ్‌గా ప్రీ సేల్ నిర్వహించనున్నారు. వీరు నేటి (అక్టోబర్ 24వ తేదీ) సాయంత్రం ఆరు గంటల నుంచి భారత్ ఆడని ఈవెంట్ మ్యాచ్‌లకి టికెట్లు ఓపెన్ చేయనున్నారు. అలాగే భారత్ ఆడే మ్యాచ్‌లకు ప్రీ సేల్ ఆగస్టు 29వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానుంది. సెమీ ఫైనల్, ఫైనల్స్‌కు సంబంధించిన ప్రీ సేల్స్ సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

మరి మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి?
అన్ని మ్యాచ్‌ల టికెట్లను మాస్టర్ కార్డ్ సేల్‌లో కాకుండా మామూలు సేల్‌లో కూడా విక్రయించనున్నారు. భారత్ ఆడని వార్మప్ మ్యాచ్‌లు, భారత్ ఆడని ఈవెంట్ మ్యాచ్‌ల టికెట్ల బుకింగ్ ఆగస్టు 25వ తేదీన ప్రారంభం కానుంది. గువాహటి, త్రివేండ్రం స్టేడియాల్లో భారత్ ఆడే మ్యాచ్‌లకు సంబంధించిన సేల్ ఆగస్టు 30వ తేదీన ప్రారంభం కానున్నాయి. అక్కడి నుంచి భారత్ మ్యాచ్‌లు ఆడే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను రోజుకి ఒకటి లేదా రెండు వేదికలకు విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15వ తేదీన సెమీ ఫైనల్స్, ఫైనల్స్ టికెట్ల బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ టికెట్లన్నీ ఆయా తేదీల్లో రాత్రి 8 గంటలకు ఓపెన్ అవుతాయి.

ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఏమిటి?
ప్రపంచ కప్ 2023లో మొత్తం 58 మ్యాచ్‌లు ఆడనున్నాయి. దీనికి ముందు 10 వార్మప్ మ్యాచ్‌లు ఉంటాయి. ప్రపంచ కప్ 2023 భారతదేశంలోని 12 వేర్వేరు మైదానాల్లో జరుగుతుంది. భారత జట్టు తన ప్రపంచకప్ పోటీని ఆస్ట్రేలియాతో ప్రారంభించనుంది. అక్టోబరు 8వ తేదీన చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా అక్టోబర్ 14వ తేదీన భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

మరోవైపు భారత్, ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో ఈ మ్యాచ్‌ జరగలేదు. డబ్లిన్‌ నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో టాస్‌ కూడా పడకుండానే ఆట రద్దు అయింది. మ్యాచ్‌ నిర్వహించేందుకు ఆఖరి వరకు నిర్వాహకులు ఎంతో ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు అస్సలు ఫలించలేదు. దీంతో అభిమానులు కూడా ఎంతో నిరాశగా స్టేడియం వీడారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget