అన్వేషించండి

Virat kohli: నువ్వో పెద్ద తోపువి మరి! నిన్ను పట్టించుకునేదెవరు? - ఆకాశ్ చోప్రాపై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం

టీమిండియా మాజీ సారథి కోహ్లీపై ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలపై విరాట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Virat kohli: భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం  క్రికెట్ విశ్లేషకుడిగా మారిన ఆకాశ్ చోప్రాపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మూడు రోజుల క్రితం  చోప్రా తన  యూట్యూబ్ ఛానెల్ వేదికగా..  కోహ్లీ ఇక టెస్టులలో  ఎంతమాత్రమూ ప్రమాదకర ఆటగాడు కాదని, అతడిని ఫ్యాబ్ - 4 నుంచి తప్పించాలని   వ్యాఖ్యానించాడు.  ఈ కామెంట్స్  కోహ్లీ అభిమానులను ఆగ్రహాన్ని తెప్పించాయి.  దీంతో  సోషల్ మీడియాలో చోప్రాను కోహ్లీ ఫ్యాన్స్ ఆటాడుకుంటున్నారు. ‘అసలు నీ గురించి పట్టించుకునేదెవడు..?,  నువ్వు  చెప్పింది వినేదెవడు..?’ అంటూ ఫైర్ అవుతున్నారు. 

చోప్రా ఏం చెప్పాడు..? 

కోహ్లీ ఇటీవల కాలంలో  టెస్టులలో వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో మూడు రోజుల క్రితం  యూట్యూబ్ ఛానెల్‌లో  ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ..‘ఫ్యాబ్ 4 ఇక ఎంతమాత్రమూ  ఉనికిలో లేదు.  దాని నుంచి కోహ్లీ తప్పుకున్నట్టే.  ఇక దానిని ఫ్యాబ్ 3 అని పిలుచుకోవడమే బెటర్.  కోహ్లీకి బదులు పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను ఈ లిస్ట్‌లో చేర్చాలి.  కానీ ఇప్పుడే కాదు. దానికింకా టైమ్ ఉంది. ఇప్పటికైతే ఫ్యాబ్ -3 మాత్రమే ఉంది..’ అని కామెంట్స్ చేశాడు. 

మరో నెటిజన్.. ‘ఆకాశ్.. ఫ్యాబ్ -4 అనేది ర్యాంకింగ్ కాదు.  అది మారుతూ ఉండటం, మోడీఫైడ్  చేయడం ఉండదు. ఎప్పటికీ అలాగే ఉంటుంది’ అని  కౌంటర్ ఇచ్చారు. మరికొందరైతే ‘అసలు నువ్వు చెప్పేది వినేది ఎవడు..? నిన్ను పట్టించుకునేది ఎవడు..?  నీ అభిప్రాయం ఎవడికి కావాలి..?’ అంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. 

 

ఆకాశ్ చేసిన ఈ వ్యాఖ్యలు కోహ్లీ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించాయి. గతంలో  చోప్రా ఇండియాతో పాటు ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ఆడిన మ్యాచ్‌ల తాలూకూ  గణాంకాలను షేర్ చేస్తూ.. ‘ఇదిగో.. మనకు కొత్త ఫ్యాబ్ - 4 ప్లేయర్ దొరికాడు...’అని  ట్రోల్స్, మీమ్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.  ఒక నెటిజన్.. కోహ్లీ ముఖం  స్థానంలో చోప్రా ఫోటోను మార్ఫింగ్ చేసి.. ‘బెస్ట్ కామెంటేటర్ అభిప్రాయం ప్రకారం కొత్త ఫ్యాబ్ - 4 జాబితా ఇది : స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్, ఆకాశ్ చోప్రా’ అని  మీమ్ షేర్ చేశాడు. 

ఆకాశ్ తన వీడియోలోనే కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ‘టెస్టులలో కోహ్లీ గణాంకాల  గురించి మనం మాట్లాడుకుంటే .. 2014 నుంచి 2019 మధ్య కాలంలో అతడు పీక్స్ చూశాడు.  ఆ ఐదేండ్ల కాలంలో కోహ్లీ.. 62 టెస్టులలో 58.71 సగటుతో ఏకంగా 5,695 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు కూడా ఉన్నాయి.  అప్పుడు కోహ్లీ అన్‌స్టాపబుల్‌గా ఉన్నాడు. స్వదేశంలో ఏకంగా నాలుగు డబుల్ సెంచరీలు చేసి సంచలనాలు సృష్టించాడు. కానీ  ఇప్పుడు ఆ మ్యాజిక్ లేదు.  2020 తర్వాత  టెస్టులలో కోహ్లీ గణాంకాలు దారుణంగా పడిపోయాయి. ఈ ఫార్మాట్‌లో అతడు ఇంకెంతమాత్రమూ  ప్రమాదకర బ్యాటర్ అయితే కాదు..’ అని వ్యాఖ్యానించాడు.  

 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget