అన్వేషించండి

Viral Video: సంద్రమైన ఏయిర్పోర్టు.. గజమాల వేసి, పూలు చల్లుతూ నితీశ్ కు గ్రాండ్ వెల్కమ్.. విశాఖలో పండుగ చేసిన ఇండియన్ ఫ్యాన్స్

Viral Video: బీజీటీలో నితీశ్ రాణించాడు. తొలిసారి ఆసీస్ టూర్ చేసిన నితీశ్, బ్యాట్ తోనూ బంతితోనూ సత్తా చాటాడు. హేమాహేమీలున్న టీమిండియాలో సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ప్లేయర్ గా నిలిచాడు. 

Nitish Reddy News: ఆస్ట్రేలియా టూర్లో హీరోగా నిలిచిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. ఈనెల 5న సిడ్నీ ముగిసిన అనంతరం భారత జట్టు స్వదేశానికి చేరుకుంది. అక్కడి నుంచి తమ తమ స్వస్థలాలకు క్రికెటర్లు చేరుకున్నారు. ఈ క్రమంలో నితీశ్ కుడా గురువారం విశాఖ పట్నానికి చేరుకోగా, అభిమానులు ఆయనకు గ్రాండ్ వెల్కం చెప్పారు. ముఖ్యంగా విశాఖపట్నం ఏయిర్ పోర్టు బయట పెద్ద సంఖ్యలో నిలబడి నితీశ్ ను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడంతా కోలాహలంగా మారింది. ఇక నితీశ్ ఏయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే, పెద్ద గజమాలతో అతడిని సత్కరించారు. అనంతరం అతనిపై పూలు జల్లుతో ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. నితీశ్ కు వెల్కం చెబుతూ ఆ వీడియోపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

జీపులో ఊరేగింపు..
విమానశ్రయం నుంచి బయటకు రాగానే పెద్ద ఓపెన్ టాప్ జీప్ ముందు వరుసలో కూర్చుని నితీశ్ అభిమానులకు కనిపించాడు. తనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. అలాగే తమ మొబైల్లో నితీశ్ ను బంధించేందుకు తెగ ప్రయత్నాలు చేశారు. నితీశ్ పక్కనే ఆయన తండ్రి ముత్యాలు రెడ్డి కూడా ఉన్నాడు. విశాఖలోని గాజువాకకు చెందిన నితీశ్.. అనూహ్యంగా ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా టెస్టు జట్టులో డెబ్యూ చేశాడు. తొలి టెస్టులోనే అదరగొట్టిన నితీశ్, వరుసగా రాణిస్తూ సిరీస్ లోని ఐదు టెస్టులు ఆడాడు. 37 సగటుతో 298 పరుగులు చేసిన నితీశ్.. భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. పేస్ ఆల్ రౌండర్ అయిన నితీశ్ బౌలింగ్ లోనూ రాణించి ఐదు వికెట్లు తీశాడు. సీనియర్ ఆల్ రౌండర్లు అయిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లకు మిన్నగా తను రాణించాడు. మెల్ బోర్న్ టెస్టులో శతకం బాది అందరి మనసు దోచుకున్నాడు. 

ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఆడతాడా..?
ఇక ఈనెల 22 నుంచి భారత్ తో ఇంగ్లాండ్ ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు నితీశ్ ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పేస్ ఆల్ రౌండర్ కావడంతో నితీశ్ ను జట్టులో ఆడించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అన్ని ఫార్మాట్లలో అతడిని ఆడించాలని పలువురు పేర్కొంటున్నారు. గతేడాది బంగ్లాదేశ్ పై టీ20ల్లో అరంగేట్రం చేసిన నితీశ్.. సత్తా చాటి, టెస్టు జట్టు వరకు ప్రమోషన్ పొందాడు. ఇక ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో తను బరిలోకి దిగడంపై ఆసక్తి నెలకొంది. ఇంగ్లాండ్ తో 5 టీ20ల అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా మూడు వన్డేల సిరీస్ కూడా అదే జట్టుతో జరుగనుంది. అనంతరం భారత జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు గాను దుబాయ్ కి వచ్చేనెలలో బయల్దేరి వెళ్లనుంది. హైబ్రిడ్ మోడల్లో జరిగే  ఈ టోర్నీలో కేవలం భారత్ ఆడే మ్యాచ్ లను మాత్రమే దుబాయ్ లో నిర్వహించనున్నారు. మిగతా అన్ని జట్ల మ్యాచ్ లు పాక్ లో జరుగుతాయి. 23న భారత్ తో మ్యాచ్ కోసం దుబాయ్ కి వచ్చి మరీ పాక్, భారత్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఒకవేళ నాకౌట్ మ్యాచ్ లైన సెమీస్, ఫైనల్స్ కి భారత్ చేరితే మ్యాచ్ లు దుబాయ్ లోనే జరుగనున్నాయి. 

Also Read: Bumrah Injury: గుడ్ న్యూస్, బుమ్రా తిరిగొచ్చేందుకు బీసీసీఐ డేరింగ్ స్టెప్ - కివీస్ ఫేమస్ డాక్టర్‌తో చికిత్స

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget