అన్వేషించండి

Zaheer Khan: నేనైతే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అతడికే ఇచ్చేవాడిని : జహీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

IND vs WI 2nd Test: భారత్ - వెస్టిండీస్ మధ్య సోమవారం ముగిసిన రెండో టెస్టు డ్రా గా ముగియగా సిరీస్‌ను ఇండియా 1-‌0తో గెలుచుకుంది.

Zaheer Khan: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా  రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను  1-0తో గెలుచుకున్న భారత జట్టులో  పలువురు ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనలు చేసినా తాను మాత్రం టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కే ఇచ్చేవాడినని  దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ అన్నాడు.  రెండో టెస్టులో భాగంగా ఐదో రోజు ఆట వర్షార్పణమై  పేలవమైన డ్రా గా ముగిసిన తర్వాత జహీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

జియో సినిమాలో జరిగిన చర్చలో భాగంగా జహీర్ ఖాన్ మాట్లాడుతూ... ‘తొలి టెస్టులో అశ్విన్ 12 వికెట్లు పడగొట్టాడు. డొమినికాలో భారత విజయంలో అతడిదే కీలక పాత్ర.  మొత్తంగా ఈ సిరీస్‌లో అశ్విన్ 15 వికెట్లు పడగొట్టాడు.  రెండో టెస్టులో బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. ఈ సిరీస్‌ను అద్భుతంగా ముగించాడు.  అశ్విన్‌తో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కూడా  మెరుగైన  ప్రదర్శనలు చేశారు. కానీ  డొమినికాలో భారత్‌కు విజయం అందించిన అశ్విన్‌కే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కాలి.  నేనైతే అశ్విన్‌కే ఆ అవార్డ్ అందజేస్తా..’ అని  చెప్పాడు. 

డొమినికా టెస్టులో అశ్విన్.. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడమే గాక రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు.  రెండో టెస్టులో  మూడు  కీలక వికెట్లు తీయడమే గాక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (56) కూడా సాధించాడు. 

 

అసలు అవార్డే ఇవ్వలేదు.. 

జహీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు  అశ్విన్‌ను ప్రిఫర్ చేయగా.. అసలు  విండీస్ క్రికెట్ బోర్డు, బ్రాడ్‌కాస్టర్లు ఈ టెస్టు ముగిసిన తర్వాత అసలు ఆ అవార్డే ఇవ్వలేదు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రకటించగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇవ్వలేదు.

 

డొమినికాలో మూడు రోజుల్లోనే విజయం సాధించిన భారత్.. రెండో టెస్టు కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావించింది. ఈ  క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడి  ఆతిథ్య జట్టుకు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ చివరిరోజు వర్షం ఎంతకూ విడవకపోవడంతో  ఈ టెస్టు పేలవమైన డ్రా గా ముగిసింది.  

 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Kangana Ranaut: హాట్ బేబీస్, బీచ్‌లు, ఐటెమ్ నంబర్లే... ‘పుష్ప 2’ని ఉద్దేశిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా కామెంట్స్ వైరల్
హాట్ బేబీస్, బీచ్‌లు, ఐటెమ్ నంబర్లే... ‘పుష్ప 2’ని ఉద్దేశిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా కామెంట్స్ వైరల్
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
Embed widget