అన్వేషించండి

Team India: రోహిత్, విరాట్‌లను ఇంక టీ20ల్లో చూడలేమా? - బీసీసీఐ ప్లాన్ ఏంటి?

అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కనిపించే అవకాశాలు సన్నగిల్లాయి.

Rohit Sharma Virat Kohli: ప్రస్తుతం భారత జట్టు హార్దిక్ పాండ్యా నాయకత్వంలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌ను ఆడుతోంది. ఇందులో టీమిండియా తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. హార్దిక్ సారథ్యంలోని భారత జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు కనిపించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా టీమిండియా గత కొద్ది కాలంగా మంచి ప్రదర్శనను కనబరుస్తోంది. యువ ఆటగాళ్ల ప్రదర్శన కారణంగా టీ20 జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పునరాగమనం అసాధ్యమనే అనిపిస్తోంది.

న్యూజిలాండ్‌తో టీ20లో కూడా కష్టమే
శ్రీలంక సిరీస్ తర్వాత భారత జట్టు న్యూజిలాండ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి 18వ తేదీన న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా ఆ తర్వాత జనవరి 27వ తేదీ నుంచి టీ20 సిరీస్ జరగనుంది. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను జట్టులో చేర్చే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఇద్దరు ఆటగాళ్ల టీ20 కెరీర్ ఇప్పుడు చివరి దశలో ఉంది. టీ20 జట్టు భవిష్యత్తు ప్రణాళికలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెట్ కావట్లేదు.

టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే...
టీ20 ఇంటర్నేషనల్‌లో హార్దిక్ పాండ్యా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. శ్రీలంక సిరీస్ మాదిరిగానే న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లోనూ హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా కొనసాగించాలని భావిస్తున్నారు. బీసీసీఐ ఇప్పటికే కెప్టెన్సీని విభజించాలని చూస్తోంది.

విశేషమేమిటంటే హార్దిక్ పాండ్యా టీ20 ఇంటర్నేషనల్‌లో భారత జట్టు కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు. హార్దిక్ తన కెప్టెన్సీలో ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను మొదట గెలుచుకున్నాడు. దీని తరువాత అతను వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచ్‌లో జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్‌లో కూడా భారత్ విజయం సాధించగలిగింది. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతని కెప్టెన్సీలో  టీమ్ ఇండియా 1-0తో సిరీస్‌ని గెలుచుకుంది. ఇప్పుడు శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ భారత జట్టు విజయం సాధించింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget