అన్వేషించండి

నాల్లో టెస్టులో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకు ఆస్ట్రేలియా- ఓ మార్పుతో బరిలోకి టీమిండియా

నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

అహ్మదాబాద్‌ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ ఫ్లాట్ గా ఉండే అవకాశం ఉందన్న అంచనాతో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ రోజే ఎలాంటి టర్న్ ఉండబోదని ఆ జట్టు విశ్వసిస్తోంది. ఎందుకంటే లాస్ట్ మూడు టెస్టులు చూశాం. కనీసం మూడురోజులు కూడా ఆడలేదు. సో ఈ సారి కొంచెం ఐదు రోజుల మ్యాచ్ జరిగేలానే క్యూరేటర్ పిచ్ ప్లాన్ చేసిఉంటారని అందుకే బ్యాటింగ్‌ ఎంచుకుంది. డే బై డే పిచ్ మీద స్క్రాచెస్ వస్తాయి కాబట్టి స్పిన్నర్లకు అడ్వాంటేజ్ కావచ్చు. కానీ ఫస్ట్ డే మాత్రం బ్యాట్స్మన్ కు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉందన్న కోణంలోనే ఆ నిర్ణయం ఆసిస్ తీసుకుంది. 

అనుకున్నట్టుగానే టీమిండియా సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చి షమిని బరిలో దింపింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టులో టీమ్ఇండియా ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే భారత వెటరన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షమీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించడం కూడా  జట్టుకు ప్రయోజనం చేకూరనుంది. 

బ్యాటింగ్‌లో తడబాటు ఉన్నప్పటికీ ఎలాంటి మార్పులు చేయలేదు. భరత్‌కు మరో అవకాశం ఇచ్చారు. ఇషాన్ కిషన్‌కు ఛాన్స్ ఇచ్చి భరత్‌ను తప్పిస్తారని విశ్లేషమలు వినిపించాయి. అయితే భరత్‌కు మరో ఛాన్స్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. 

అహ్మదాబాద్ లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ కు భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ హాజరయ్యారు. టీమిండియా టెస్టు క్యాప్‌ను రోహిత్ శర్మకు ప్రధాని నరేంద్ర మోదీ అందజేశారు. అదే సమయంలో స్టీవ్ స్మిత్ కు టీమ్ క్యాప్‌ను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఇచ్చారు. భారత్, ఆస్ట్రేలియాల స్నేహం 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.

నేటితో (మార్చి 9) భారత్, ఆస్ట్రేలియాల మధ్య స్నేహానికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి క్రికెట్ మ్యాచ్ చూడటం కంటే గొప్పది ఏముంటుందని అంతా భావించారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగో టెస్టు మ్యాచ్ ను ఇరువురు ప్రధానులు వీక్షించిస్తున్నారు. వాస్తవానికి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ బుధవారం (మార్చి 8) గుజరాత్ చేరుకున్నారు. తొలి రోజు గుజరాత్ లో హోలీ ఆడిన ఆయన రెండో రోజు మ్యాచ్ ను ఆస్వాదిస్తున్నారు. భారత్‌తో సంబంధాల బలోపేతానికి ఇదొక చారిత్రాత్మక అవకాశమని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ తన తొలి భారత పర్యటనకు బయలుదేరే ముందు వ్యాఖ్యానించారు. 

ఈ ఒక్క మ్యాచ్ ఈ ఒక్క మ్యాచ్ గెలిచేస్తే చాలు...వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్ కు టీమిండియా రైట్ రాయల్ గా వెళ్లిపోతుంది. అందుకే ఆస్ట్రేలియా ఇండియాల మధ్య ఈ ఇంత క్రూషియల్ గా మారింది. ఇప్పటికే 2-1 తేడాతో సిరీస్ లో ఆధిక్యం సంపాదించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ముందజలో ఉంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 తరువాత బిజీబిజీగా టీమిండియా.. కొత్త సిరీస్‌ల షెడ్యూల్ విడుదల.. రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
IPL 2026 తరువాత బిజీబిజీగా టీమిండియా.. కొత్త సిరీస్‌ల షెడ్యూల్ విడుదల
Laxman Sivaramakrishnan: క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!
క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!
Indian Cricketers Marriage: 2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
Trump Iran War:ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
Embed widget