అన్వేషించండి

ఆటతో కంటే మాటతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టిన ప్లేయర్‌- బయటకు పంపేసిన రహానే

Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ తీరు వివాదాస్పదమైంది. పదేపదే స్లెడ్జింగ్ చేయటంతో ఫీల్డ్ నుంచి యశస్విని బయటకు పంపించారు.

Duleep Trophy Final:  దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ తీరు వివాదాస్పదమైంది. సౌత్ జోన్ ఆటగాడు రవితేజను స్లెడ్జింగ్ చేయటంతో అంపైర్లు, కెప్టెన్ ఆగ్రహానికి గురయ్యాడు. పదేపదే స్లెడ్జింగ్ చేయటంతో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఫీల్డ్ నుంచి యశస్విని బయటకు పంపించారు.  జైశ్వాల్ వివాదాస్పద తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

అసలేం జరిగిందంటే

దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భాగంగా సౌత్ జోన్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. ఆఖరి ఇన్నింగ్స్ 50వ ఓవర్లో వెస్ట జోన్ ఆటగాడు జైశ్వాల్, సౌత్ జోన్ బ్యాటర్ రవితేజ మధ్య వాగ్వాదం జరిగింది. పదేపదే యశస్వి రవితేజను స్లెడ్జింగ్ చేశాడు. సౌత్ కెప్టెన్ రహానేకు రవితేజ ఫిర్యాదు చేయటంతో యశస్విని రహానే రెండుసార్లు మందలించాడు. అయినప్పటికీ తగ్గని యశస్వీ 57వ ఓవర్లో మళ్లీ రవితేజను కవ్వించాడు. ఈసారి రవితేజ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. అంపైర్లు కెప్టెన్ రహానేతో మాట్లాడి యశస్వీ జైస్వాల్ ను ఫీల్డ్ బయటకు పంపించాలని చెప్పారు. ఆ తర్వాత రహానే జైశ్వాల్ తో మాట్లాడి అతడిని మైదానం వీడాల్సిందిగా చెప్పాడు. 7 ఓవర్లపాటు ఫీల్డ్ ను వీడిన యశస్వి తర్వాత తిరిగి వచ్చాడు. 

వెస్ట్ జోన్ విజయం

ఈ మ్యాచ్ లో వెస్ట్ జోన్ 294 పరుగుల తేడాతో సౌత్ జోన్ పై విజయం  సాధించి దులీప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. వివాదాస్పద తీరుతో చర్చనీయాంశంగా మారిన యశస్వీ జైశ్వాల్ ఈ టోర్నీలో 285 పరుగులు చేశాడు. అందులో ఓ ద్విశతకం ఉంది. 

ప్రత్యర్థిని గౌరవించడం ముఖ్యం

మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై రహానే మాట్లాడాడు. క్రికెట్ లో నియమాలను పాటించడం, ప్రత్యర్థులను గౌరవించడం ముఖ్యమని చెప్పాడు. పోటీ పోటీలానే ఉండాలని.. ప్రత్యర్థి ఆటగాళ్లపై దూషణలకు దిగకూడదని సూచించాడు. తాను క్రికెట్ ఆడే విధానం అలానే ఉంటుందని చెప్పాడు. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget