అన్వేషించండి

Hockey India Cash Prize: స్వర్ణం నెగ్గిన భారత హాకీ జట్టుకు క్యాష్ రివార్డ్, సపోర్టింగ్ స్టాఫ్ కు సైతం గుడ్ న్యూస్

Hockey India Cash Prize: శుక్రవారం జరిగిన 19 ఏషియన్ గేమ్స్ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌ను భారత్ చిత్తు చేసింది. 5-1  గోల్స్ తేడాతో భారత్ మ్యాజిక్ చేసింది.

Hockey India Cash Prize:

ఆసియా క్రీడల్లో భారత్ హాకీ జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన 19 ఏషియన్ గేమ్స్ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌ను భారత్ చిత్తు చేసింది. 5-1  గోల్స్ తేడాతో భారత్ ఏషియా గేమ్స్ లో మరోసారి చాంపియన్ గా నిలిచింది. తొమ్మిదేళ్ల తరువాత భారత హాకీ టీమ్ గోల్డ్ నెగ్గింది. 

హాకీ జట్టుకు క్యాష్ రివార్డ్..
హాకీ నెగ్గిన భారత జట్టుకు హాకీ ఇండియా రికార్డు ప్రకటించింది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి రూ.5 లక్షల క్యాష్ రివార్డు ఇవ్వనున్నామని తెలిపింది. వీరితో పాటు సపోర్టింగ్ స్టాఫ్ నకు సైతం ఒక్కొక్కరికి రూ.2.5 లక్షల క్యాష్ రివార్డు ప్రకటించారు.

ఈ టోర్నీలో అత్యధికంగా 13 గోల్స్‌తో దుమ్మురేపిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌.. ఫైనల్లోనూ జట్టును ముందుండి నడిపించాడు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (32వ, 59వ నిమిషాల్లో) డబుల్‌ గోల్స్‌తో విజృంభించాడు. అమిత్‌ రొహిదాస్‌ (36వ నిమిషంలో), మన్‌ప్రీత్‌ సింగ్‌ (25వ నిమిషంలో), అభిషేక్‌ (48వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేయగా.. ప్రత్యర్థి జపాన్‌ తరఫున సరెన్‌ టనాక (51వ నిమిషంలో) ఏకైక గోల్‌ చేయడంతో భారత్ 5-1 తేడాతో ఘన విజయం సాధించింది.

2014లో ఇంచియాన్‌ వేదికగా జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన టీమ్‌ఇండియా.. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్య పతకానికి పరిమితమైంది.  తొమ్మిదేళ్ల తర్వాత హాంగ్జౌలో హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని భారత జట్టు గోల్డ్‌ మెడల్‌ అందుకుంది. ఓవరాల్‌గా ఆసియా క్రీడల్లో భారత్‌కిది నాలుగో స్వర్ణం. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణ పతకం కాగా, గతంలో టీమ్‌ఇండియా 1966, 1998, 2014లోనూ విజేతగా నిలిచింది.

ఏసియన్ గేమ్స్ లో గత ఎడిషన్ వరకు 70 పతకాలే అత్యధికం కాగా, చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 95 పతకాలు నెగ్గింది. మరికొందరు ఆటగాళ్లు సెమీస్, ఫైనల్ చేరారు. ఆ మ్యాచ్ లు పూర్తయితే భారత పతకాల సంఖ్య 100 దాటనుంది. దాంతో ఏషియా గేమ్స్ లో భారత్ తొలిసారి పతకాలలో సెంచరీ మార్కుతో హోరెత్తించనుంది.

ఒలింపిక్స్ స్వర్ణం నెగ్గాలని ఉంది..
2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణం నెగ్గడమే తమ లక్ష్యమని ఏషియన్ గేమ్స్ లో స్వర్ణం నెగ్గిన అనంతరం మన్ దీప్ సింగ్ తెలిపాడు. ఇక్కడ పసిడి పతకం సాధించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ప్రపంచ ర్యాంకు 3లో ఉన్నామని.. భారత్ చేసిన గోల్స్ ఆటగాళ్ల వ్యక్తిగత గోల్స్ కాదని.. జట్టు సమష్టి కృషి అన్నాడు. కీలకమైన టోర్నీలో పసిడి నెగ్గడం తన జీవితంలో గొప్ప క్షణం అని ఏఎన్ఐ తో మాట్లాడుతూ మన్ దీప్ సింగ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Telangana Highcourt :  విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Telangana Highcourt :  విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Kalki Actress: కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Delhi AIrport: ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
NEET Issue: పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ
పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ
RBI Warning: ప్రజలారా జాగ్రత్త - ఆర్బీఐ సంచలన నివేదిక.. ప్రమాదంలో దేశ ఆర్థిక స్థిరత్వం
ప్రజలారా జాగ్రత్త - ఆర్బీఐ సంచలన నివేదిక.. ప్రమాదంలో దేశ ఆర్థిక స్థిరత్వం
Embed widget