అన్వేషించండి

What is Lent: 'రంజాన్' టైమ్ లో క్రైస్తవుల మండల దీక్ష 'లెంట్', ఈ 40 రోజులు ఏం చేస్తారు? నియమాలేంటి?

లెంట్ (Lent)... ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాల సమయం. క్రీస్తు శ్రమ, మరణం, పునరుత్థాన్ని గుర్తుచేసుకునే ఈ సమయంలో ఎలాంటి నియమాలు పాటిస్తారు?

Lent 2026: ఏటా రంజాన్ సమయంలోనే క్రైస్తవులు లెంట్ పాటిస్తారు. క్రీస్తు శ్రమని, బలిదానాన్ని గుర్తుచేసే పవిత్రమైన ఈ 40 రోజులు ఏ నియమాలు పాటిస్తారో తెలుసుకుందాం..

లెంట్ అంటే..

క్రైస్తవమతంలో ముఖ్యంగా కాథలిక్ చర్చ్ లో , క్రీస్తు శ్రమను - బలిదానాన్ని గుర్తుచేసుకునే పవిత్రకాలం. ఇది ఈస్టర్ (పునరుత్థాన దినం) ముందు 40 రోజుల పాటు పాటిస్తారు. క్రీస్తు అరణ్యంలో 40 రోజుల పాటూ ఉపవాసం చేశారని ఆ సంఘటనకు సూచనగా క్రైస్తవులు కూడా ఈ 40 రోజులు నిమయాలు పాటిస్తారు.
 
2026 లో లెంట్ ఫిబ్రవరి 18న (ఆష్ వెడ్నెస్‌డే) ప్రారంభమైంది

ఏప్రిల్ 5 ఈస్టర్ తో ముగుస్తుంది

సాధారణంగా విభూది బుధవారం ( ఆష్ వెడ్నెస్‌డే) నుంచి ఈస్టర్ ముందు వచ్చే శనివారం  వరకూ మొత్తం 46 రోజులుంటుంది. ఈ మధ్యలో వచ్చే 6 ఆదివారాలు మినహాయించి 40 రోజులుగా లెక్కిస్తారు
 
లెంట్ లో 2 ప్రధాన నియమాలు

1. ఉపవాసం

2. మాంసాహార నిషేధం

ఇవి స్వీయ నియంత్రణ, పాప ప్రాయశ్చిత్తం , దేవుడి సమర్పణ కోసం ఇవి అనుసరిస్తారు

కాథలిక్ చర్చ్ నియమాల ప్రకారం...

ఉపవాసం ఎప్పుడు పాటించాలి?

లెంట్ 40 రోజులు క్రైస్తవులు మాంసాహారం ముట్టుకోరు

ప్రతి బుధవారం, శుక్రవారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ తప్పనిసరిగా ఉపవాసం ఆచరించాలి.
 
ఈ 40 రోజులు రోజంతా ఉపవాసం ఆచరించేవారూ ఉన్నారు.. ఒకవేళ భోజనం చేసినా రోజుకి ఒక్కసారి మాత్రమే. 
 
నీళ్లు, కాఫీ, టీ, జ్యూసెస్ ఇవన్నీ ఎప్పుడైనా తీసుకోవచ్టు..ఆల్కాహాల్, మాంసాహారం తీసుకోరాదు
 
లెంట్ నియమాలు ఎవరు పాటించాలి?

15 నుంచి 59 సంవత్సరాల వయసువారు, ఆరోగ్యంగా ఉన్నవారు లెంట్ నియమాలు పాటిస్తారు. 
 
మినహాయింపులు ఉంటాయా?

అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, బలహీనులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు ఈ నియమాల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే దాన ధర్మాల విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదు. లెంట్ నియమాలు పాటించినా లేకున్నా దాన ధర్మాలు చేయాలి, ప్రార్థనలు చేయాలి.
 
లెంట్ లో అతి ముఖ్యమైన రోజు శుక్రవారం

ఈ 40 రోజుల్లో వచ్చే ప్రతి శుక్రవారం అత్యంత పవిత్రమైనవి. ఏసు శుక్రవారం మరణించడంతో ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజు

ఆదివారం మినహాయింపు

లెంట్ లో ఆదివారాలు ఉపవాసం నుంచి మనహాయింపు ఉంటుంది. ఎందుకంటే అవి ఏసు పునరుత్థాన్ని జరుపుకునే రోజులు

4వ శతాబ్ధంలో ప్రారంభమైన లెంట్ మొదట్లో కేవలం 6 రోజులు మాత్రమే ఉండేదట...ఆ తర్వాత 40 రోజులకు విస్తరించింది. అంటే హిందువులు అయ్యప్ప స్వామిపై భక్తితో చేసే మండల దీక్షలా. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు మండల దీక్షలో భాగంగా పలు నియమాలు పాటిస్తారు, మద్యం - మాంసానికి దూరంగా ఉంటారు. సాత్విక ఆహారం తీసుకుంటారు, ఒక్కపూటే భోజనం చేస్తారు, నిత్యం రెండు పూటలా అయ్యప్ప స్వామి పూజ చేస్తారు...ఇంచుమించు క్రైస్తవులు పాటించే లెంట్ నియమాలు కూడా ఇలానే ఉంటాయ్. అయితే లెంట్ సమయంలో ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు.. ప్రార్థనలు చేయడం, దానధర్మాలు చేయడం అత్యంత ముఖ్యం అని చెబుతారు మత పెద్దలు.

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. మత పెద్దలు చెప్పినవి,  మత గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ugadi Panchangam 2026: పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
ఈ రోజు మధ్యాహ్నం 12 లోగా భోజనం ముగించేయాలా? చంద్రగ్రహణం పట్టుస్నానం, విడుపు స్నానం ఎప్పుడు చేయాలి?
ఈ రోజు మధ్యాహ్నం 12 లోగా భోజనం ముగించేయాలా? చంద్రగ్రహణం పట్టుస్నానం, విడుపు స్నానం ఎప్పుడు చేయాలి?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: బ్లడ్ మూన్ వినాశనానికి సంకేతమా? రానున్న 41 రోజుల్లో ఇరాన్ 100ఏళ్లు వెనక్కు వెళ్లిపోతుందా?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: బ్లడ్ మూన్ వినాశనానికి సంకేతమా? రానున్న 41 రోజుల్లో ఇరాన్ 100ఏళ్లు వెనక్కు వెళ్లిపోతుందా?
March 2026 Monthly Horoscope: మేషం నుంచి మీనం వరకు.. 2026 మార్చిలో మీ రాశి ఫలాలు తెలుసుకోండి!
మేషం నుంచి మీనం వరకు.. 2026 మార్చిలో మీ రాశి ఫలాలు తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Ayatollah Khomeini trap Story: సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
Embed widget