అన్వేషించండి

Mysterious Temples: మర్మమైన దేవాలయాలు, శాపగ్రస్త ప్రదేశాలు, ఇక్కడ అమ్మవారిని ఎగతాళి చేస్తే ఆకస్మిక ప్రమాదం తప్పదు!

Cursed Temple: భారతదేశం నుంచి జపాన్ వరకు మర్మమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఈ ఆలయాలకు సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి..

Temples: భారతదేశం నుంచి గ్రీస్, జపాన్ , కంబోడియా వరకు, ఈ రహస్యమయ దేవాలయాలు విశ్వాసం, శాపాలు, వివాదాలు , చరిత్రకు సంబంధించిన చెప్పలేని కథలను తమలో నిక్షిప్తం చేసుకున్నాయి. ఈ దేవాలయాల రహస్యాలు  ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

Mysterious Temples: మర్మమైన దేవాలయాలు, శాపగ్రస్త ప్రదేశాలు, ఇక్కడ అమ్మవారిని ఎగతాళి చేస్తే ఆకస్మిక ప్రమాదం తప్పదు!

ఛిన్నమస్తా ఆలయం, జార్ఖండ్

భారతదేశంలోని జార్ఖండ్‌లో ఉన్న ఛిన్నమస్తా ఆలయంలో శిరస్సు లేని దేవతను పూజిస్తారు. ఆమె పూజను అగౌరవపరిస్తే శాపం, ఆకస్మిక ప్రమాదాలు లేదా దురదృష్టం సంభవిస్తాయని స్థానికులు నమ్ముతారు. ఆమె శక్తిని ఎగతాళి చేసేవారిపై శాపం పడుతుందని భక్తులు నమ్ముతారు, అందుకే ఆమె ఆగ్రహాన్ని నివారించడానికి వారు కఠినమైన నియమాలను పాటిస్తారు.

Mysterious Temples: మర్మమైన దేవాలయాలు, శాపగ్రస్త ప్రదేశాలు, ఇక్కడ అమ్మవారిని ఎగతాళి చేస్తే ఆకస్మిక ప్రమాదం తప్పదు!

అపోలో దేవాలయం, గ్రీస్

గ్రీస్‌లోని డెల్ఫీలో ఉన్న అపోలో దేవాలయం, ఒకప్పుడు ప్రసిద్ధ ప్రవచన స్థలంగా ఉండేది, కానీ క్రైస్తవ మత వ్యాప్తితో శిథిలావస్థకు చేరుకుంది. దానికి హాని చేసిన వారిపై శాపం ఉంటుందన ప్రాచీన గాథలు హెచ్చరిస్తున్నాయి. నేటికీ ఆ ప్రవచన స్థలం  ఆత్మ ఆ శిధిలాలను కాపలా కాస్తున్నట్లుగా, సందర్శకులు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు.

Mysterious Temples: మర్మమైన దేవాలయాలు, శాపగ్రస్త ప్రదేశాలు, ఇక్కడ అమ్మవారిని ఎగతాళి చేస్తే ఆకస్మిక ప్రమాదం తప్పదు!

ఫుషిమి ఇనారి తైషా  దేవాలయం, జపాన్

జపాన్‌లోని ఫుషిమి ఇనారి తైషా  దేవాలయం ఇప్పటికీ వర్ధిల్లుతూనే ఉంది. సమీపంలోని చిన్న దేవాలయాలు  భూకంపాల వంటి విపత్తుల కారణంగా పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఈ ఆలయం శిథిలం అయింది, సందర్శకుల సంఖ్య తగ్గడం, మరమ్మతులకు నిధులు లేకపోవడంతో వాటి బలిపీఠాలపై దట్టమైన దుమ్ము పేరుకుపోతోంది.


Mysterious Temples: మర్మమైన దేవాలయాలు, శాపగ్రస్త ప్రదేశాలు, ఇక్కడ అమ్మవారిని ఎగతాళి చేస్తే ఆకస్మిక ప్రమాదం తప్పదు!
తాప్రోమ్ దేవాలయం , కంబోడియా 

కంబోడియా తాప్రోమ్ దేవాలయం దట్టమైన అడవితో చుట్టిఉంది. ఖ్మేర్ సామ్రాజ్యం పతనం తర్వాత తా ప్రోమ్ దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. భారీ వృక్షాలు దాని రాళ్లను కప్పివేశాయి. ఆ రాళ్లలో ఆత్మలు తిరుగుతాయని స్థానికులు నమ్ముతారు. పర్యాటకులు దాని అందానికి ముగ్ధులవుతారు, కానీ కొందరు దానిని అలాగే వదిలేయడమే మంచిదని భావిస్తారు.

Mysterious Temples: మర్మమైన దేవాలయాలు, శాపగ్రస్త ప్రదేశాలు, ఇక్కడ అమ్మవారిని ఎగతాళి చేస్తే ఆకస్మిక ప్రమాదం తప్పదు!
 
వాట్ ఫ్రా ధమ్మకాయ, థాయ్‌లాండ్‌

థాయ్‌లాండ్‌లోని వాట్ ఫ్రా ధమ్మకాయ ఈ ఆధునిక బౌద్ధ దేవాలయంలో మోసం ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత, ఇది మూసివేత ముప్పును ఎదుర్కొంది. అధికారులు దేవాలయంపై దాడి చేయడంతో, చాలా మంది భక్తులు వెళ్లిపోయారు. దేవాలయం కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ, దాని ప్రతిష్ట దెబ్బతింది. అత్యంత పవిత్రమైన ప్రదేశాలకు కూడా కుంభకోణాలు ఎలా నష్టం కలిగిస్తాయో ఇది నిరూపిస్తుంది.

 

Mysterious Temples: మర్మమైన దేవాలయాలు, శాపగ్రస్త ప్రదేశాలు, ఇక్కడ అమ్మవారిని ఎగతాళి చేస్తే ఆకస్మిక ప్రమాదం తప్పదు!

 భగవతి ఆలయం, కేరళ

కేరళలోని కోడుంగల్లూరు భగవతి ఆలయం..ఉగ్ర దేవతకు అంకితం చేసినప్పటికీ..అక్కడ ఆచారాలపై వివాదం చెలరేగడంతో తాత్కాలికంగా మూసివేశారు. కొంతమంది భక్తులు ఆమె గౌరవార్థం ఉద్వేగభరితమైన పాటలు పాడారు, కానీ విమర్శకులు దీనిని అనుచితమని విమర్శించడంతో ప్రభుత్వం దానిని నిషేధించింది. ప్రస్తుతం ఆలయం తెరిచి ఉన్నప్పటికీ, దాని గతం గణనీయమైన వివాదాన్ని రేకెత్తించింది.

Mysterious Temples: మర్మమైన దేవాలయాలు, శాపగ్రస్త ప్రదేశాలు, ఇక్కడ అమ్మవారిని ఎగతాళి చేస్తే ఆకస్మిక ప్రమాదం తప్పదు!

కర్ణి మాత ఆలయం, రాజస్థాన్

రాజస్థాన్‌లోని కర్ణి మాత ఆలయాన్ని ఎలుకల ఆలయం అని కూడా పిలుస్తారు, ఇక్కడ వేలాది ఎలుకలను పవిత్రంగా భావిస్తారు. ఎలుకకు హాని చేస్తే దురదృష్టం లేదా అనారోగ్యం కలుగుతుందని జానపద కథలు చెబుతాయి. దేవత పవిత్ర జీవులను తొక్కి ఆమెకు కోపం తెప్పించకుండా ఉండేందుకు భక్తులు జాగ్రత్తగా నడుస్తారు.

Mysterious Temples: మర్మమైన దేవాలయాలు, శాపగ్రస్త ప్రదేశాలు, ఇక్కడ అమ్మవారిని ఎగతాళి చేస్తే ఆకస్మిక ప్రమాదం తప్పదు!
 
సోమనాథ ఆలయం, గుజరాత్

గుజరాత్‌లోని సోమనాథ ఆలయంపై ఎన్నోసార్లు దండయాత్రలు జరిగాయి. ప్రతిసారీ పునర్నిర్మించారు. కానీ ఈ ఆలయ హింసాత్మక చరిత్ర, శతాబ్దాల దాడులతో మచ్చలతో నిండి, దానిని భక్తికి, పోరాటానికి ప్రతీకగా నిలిపింది.

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Dakshinayanam 2026: ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు! ఇది అర్థం కావాలంటే దక్షిణాయనం, ఉత్తరాయణం గురించి తెలుసుకోవాలి!
ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు! ఇది అర్థం కావాలంటే దక్షిణాయనం, ఉత్తరాయణం గురించి తెలుసుకోవాలి!
నవగ్రహాలు: శివాలయాల్లో ఎందుకు, విష్ణు ఆలయాల్లో ఎందుకుండవు? జ్యోతిష్య రహస్యం!
నవగ్రహాలు: శివాలయాల్లో ఎందుకు, విష్ణు ఆలయాల్లో ఎందుకుండవు? జ్యోతిష్య రహస్యం!
సింహ రాశి అర్థ సంవత్సర ఫలితాలు 2026 - జూలై నుంచి డిసెంబర్ మధ్య మీ జీవితంలో ఊహించని మార్పులు!
సింహ రాశి అర్థ సంవత్సర ఫలితాలు 2026 - జూలై నుంచి డిసెంబర్ మధ్య మీ జీవితంలో ఊహించని మార్పులు!
Jagannath Rath Yatra 2026: జగన్నాథ స్వామి రథంలో కాదు పడవలో ప్రయాణించేవారు! 700 ఏళ్ల నాటి రహస్యాన్ని వెల్లడించిన ఐఐటి ఖరగ్‌పూర్ పరిశోధన
జగన్నాథ స్వామి రథంలో కాదు పడవలో ప్రయాణించేవారు! 700 ఏళ్ల నాటి రహస్యాన్ని వెల్లడించిన ఐఐటి ఖరగ్‌పూర్ పరిశోధన

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget