అన్వేషించండి

Ekadashi 2023: తొలి ఏకాదశి నాడు ఈ పనులు చేయకపోవడమే మంచిది

tholi ekadashi 2023: తొలి ఏకాదశి వ్రతం జూన్ 29, గురువారం నాడు ఆచరిస్తారు. ఈ ఏకాదశి వ్రతం విష్ణువును విశ్రాంతికి పంపే మార్గం. తొలి ఏకాదశి రోజున ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దో చూద్దాం.

tholi ekadashi 2023: తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశులలో ఒకటిగా పరిగణిస్తారు. ఆషాఢ మాసం శుక్ల పక్షంలోని 11వ రోజును తొలి ఏకాద‌శిగా జరుపుకొంటారు. హిందూ గ్రంధాల ప్రకారం, విష్ణువు క్షీరసాగరంలో విశ్రమించే నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ స‌మ‌యంలో ఎటువంటి శుభ కార్యాలు జరగవు. దృక్ పంచాంగ ప్రకారం, దేవశయన ఏకాదశి వ్రతాన్ని జూన్ 29, గురువారం నాడు ఆచరిస్తారు. అలాగే తొలి ఏకాదశి రోజు మనం కొన్ని పనులు చేయకూడదని అంటారు. తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి..? మరి ఏం చేయకూడదో తెలుసా..?

Also Read : తొలిఏకాదశి (జూన్ 29) శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

ఉపవాసం పాటించండి                  
తొలి ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం పాటించాలి. రోజంతా శ్రీ‌మ‌హా విష్ణువును ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.

తులసీ ద‌ళాల‌ను సమర్పించండి                  
విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిలో తులసీ ద‌ళాలు ఒకటి. తులసీ ద‌ళాలు సమర్పించకుండా విష్ణువు పూజ అసంపూర్ణమని నమ్ముతారు. కాబట్టి మీరు శ్రీమహావిష్ణువును పూజించేటప్పుడు, పూజలో తులసీ ద‌ళాల‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని గుర్తుంచుకోండి.

జంక్ ఫుడ్ తినవద్దు              
తొలి ఏకాదశి నాడు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ రోజున మాంసం, ఉల్లి, వెల్లుల్లి మొదలైన తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఆహార ప‌దార్థాలు మనసులో ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి. అలాంటి ఆలోచనలతో మనం భ‌గ‌వ‌దారాధ‌న‌పై దృష్టి పెట్టలేకలేము.

దానం                    
తొలి ఏకాదశి రోజున భక్తులు ఉపవాస వ్ర‌తాన్ని పాటించినా, పాటించ‌క పోయినా డబ్బు, దుస్తులు, బియ్యం, నీరు దానం చేయాలి. ఎందుకంటే, తొలి ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు.

బ్రహ్మచర్యాన్ని పాటించండి
ఏకాదశి వ్రతం రోజున బ్రహ్మచర్యం పాటించాలి. భక్తులు తమ శరీరం, మనస్సుపై ఎల్లప్పుడూ నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు శ్రీ‌మ‌హా విష్ణు మంత్రాలను పఠిస్తూ ఈ రోజు గడపాలి.

Also Read : తొలి ఏకాదశి(జూన్ 29 ) ప్రత్యేకత ఏంటి, ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!

మంత్రం                       
తొలి ఏకాదశి రోజున విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఇచ్చారు. ఈ రోజు మీరు పఠించే విష్ణు మంత్రం మీకు ఏకాదశి ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. తొలి ఏకాదశి నాడు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయః అనే మంత్రాన్ని పఠించాలి.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget