అన్వేషించండి

Sri Eri Katha Ramar Temple: ఆ ప్రదేశంలో అడుగు పెడితే మోక్షమే

తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలో వున్న మధురాంతకం వైష్ణవులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం.ఈ క్షేత్రంలో అడుగుపెడితే చాలు మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం
అప్పట్లో వకుళవనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో వకుళారణ్యం అని పిలిచేవారట. చుట్టుపక్కల ప్రాంతాల సాగుకి నీరందించే ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు కట్టకు దిగువగా ఉంది శ్రీరామచంద్రుడి ఆలయం. ప్రతి ఆలయంలో రామయ్య పాదాల దగ్గరే ఉండే ఆంజనేయుడు ఇక్కడ కనిపించడు. 

ప్రచారంలో ఉన్న కథనం
రావణసంహారం అనంతరం సీతాదేవితో కలసి అయోధ్యకు తిరిగి వెళుతున్న సమయంలో శ్రీరాముడు వకుళవనం దగ్గర ఆగాడట. ఆ సమయంలో రాముడు అయోధ్యకు వస్తోన్న విషయాన్ని భరతుడికి చేరవేసేందుకు వెళ్లాడట ఆంజనేయుడు. ఆయన తిరిగి వచ్చాక పుష్కరిణిలో స్నానమాచరించి అక్కడి నుంచి సీతారాములను దర్శించుకుని నమస్కరించాడు. అందుకే హనుమంతుడి విగ్రహం ఆలయంలో కాకుండా పుష్కరిణి ఒడ్డున ఉంటుంది.

పెరియ పెరియ పెరియ స్వామి
పెరియ అంటే వరుస.ఈ ఆలయంలో మూడు వరసల ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మొదటి వరుసలో ఉన్నవి  శ్రీమన్నారాయణుడు ప్రసాదించినవి, రెండో వరుసలో ఉన్నవి శ్రీ రామానుజాచార్యులు పూజించినవి, మూడో వరుసలో ఉన్నవి ప్రతిష్టించిన విగ్రహాలు..అందుకే ఇక్కడ స్వామివారిని పెరియ పెరియ పెరియ స్వామి అంటారు. కృతయుగంలో బ్రహ్మ పుత్రులు శ్రీమన్నారాయణుడిని తమకు మోక్షం ప్రసాదించమని కోరారు. అప్పుడు స్వామి తన విగ్రహాన్నిచ్చి, వకుళారణ్యంలో విభాండక మహర్షి ఆశ్రమంలో ఉంచి  మోక్షంకోసం తపస్సు చేయమని చెప్పాడట. ఆ ప్రదేశమే ప్రస్తుతం కోదండ రాముడు నెలకొన్న మధురాంతకం. శ్రీమన్నారాయణునితో బ్రహ్మపుత్రులకు ఇచ్చిన విగ్రహాలే అక్కడ మొదటి వరుసలో ఉన్నవి అని చెబుతారు.  

Also Read: భోజనం బాలేదు అంటూ తిట్టుకుంటూ తింటున్నారా!

వైష్ణవ మత ప్రబోధకుడు శ్రీ రామానుజాచార్యులు పెరంబదూరులో జన్మించినా, ఆయన ఆధ్యాత్మిక రంగంలో అడుగిడినదిక్కడే.  ఆయన పెరియనంబి దగ్గర దీక్ష తీసుకోవాలనే ఉద్దేశ్యంతో శ్రీరంగం వెళ్తూ దారిలోనే ఆయన్ని కలిశారు. అప్పుడు పెరియనంబి వకుళవనంలోనే పంచ సంస్కారాలను ప్రబోధించారని చెబుతారు. 1937 లో కలకత్తాకు చెందిన సేఠ్ మగన్ లాల్ ఆలయాన్ని పునరుధ్ధరిస్తుండగా ఆలయం బయట గోడదగ్గర భూమిలోవున్న ఒక గుహని చూశారు.తవ్వి చూడగా 20 అడుగుల లోపల ఒక మండపంలో నవనీత కృష్ణుడి చిన్న రాగి విగ్రహం, శంఖం, చక్రం బయటపడ్డాయి.  పెరియనంబి రామానుజులవారికి దీక్ష ఇవ్వటానికి వీటిని వాడారని భావించారు. 

అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన ఆంగ్లేయుడు 
150 సంవత్సరాల క్రితం అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో వున్న ఈ ప్రాంతానికి  లియనాల్డ్ ప్లేస్ అనే ఆంగ్లేయుడు కలెక్టరుగా వున్నాడు. ఆయన భగవంతుడు సర్వాంతర్యామి అని నమ్మేవాడు. మధురాంతకం ఆలయానికి ఎగువన నీరును నిల్వచేసేందుకు ఓ పెద్ద చెరువు ఉండేది. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు ఆ నీరు పొంగి సాగుని, చుట్టుపక్కల గ్రామాలను ముంచేసేది. ఏటా లియనార్ ప్లేస్ ఓ గట్టు కట్టించినా మళ్లీ వర్షాలకు అది కొట్టుకుపోయేది. ఓ సందర్భంలో మధురాంతకం ఆలయంలో బ్రాహ్మణులంతా ఆయన్ను కలసి అమ్మవారికి మరో ఆలయం నిర్మించాలనుకున్నామని డబ్బు సహాయం చేయమని కోరారు. ఏటా వరదల నుంచి మిమ్మల్ని కాపాడని దేవుడికి ఆలయం ఎందుకన్న ఆ ఆంగ్లేయ కలెక్టర్..ఈ ఏడాది కట్టించిన కట్ట నిలబడతే ఆలయ నిర్మాణానికి ధనసహాయం చేస్తానన్నాడు. అలా ఆ ఏడాది భారీగా వానలు పడినప్పటికీ ఆ కట్ట తెగలేదట. ఆ దృశ్యం చూసిన కెలక్టర్ తన వాగ్ధానం ప్రకారం అమ్మవారికి ఆలయం నిర్మించాడని కథనం. 

ఈ ఆలయంలో శ్రీ రామనవమికి 10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. మరీ ముఖ్యంగా జూన్, జూలైలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 

Also Read:  ఇంట్లో లక్ష్మీదేవి, కృష్ణుడు, ఆంజనేయుడి ఫొటోలు ఎలాంటివి ఉండాలంటే!

Also Read: దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసే స్థలం, శివయ్య ధ్యానం చేసిన మహిమాన్విత ప్రదేశం 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget