అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

Amaranth Yatra : జూన్ 30 నుంచి అమర్ నాథ్ యాత్ర, 43 రోజుల పాటు మంచులింగం దర్శనం!

Amaranth Yatra : ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రపై కీలక ప్రకటన వచ్చింది. జూన్ 30 నుంచి అమర్ నాథ్ యాత్రను ప్రారంభించనున్నట్లు అమర్ నాథ్ దేవస్థానం బోర్డు ప్రకటించింది.

Amaranth Yatra : అమర్ నాథ్ యాత్రపై కీలక ప్రకటన వెలువడింది. జూన్‌ 30 నుంచి యాత్రను ప్రారంభించనున్నట్లు అమర్ నాథ్ దేవస్థానం బోర్డు తెలిపింది. జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు సమావేశం ఆదివారం జరిగింది. ఈ యాత్రకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు. అమర్‌నాథ్‌ యాత్రను ఈ ఏడాది జూన్‌ 30న ప్రారంభించి, రక్షాబంధన్‌ రోజుతో ముగించాలని నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 43 రోజుల పాటు అమర్ నాథ్ మంచులింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. అయితే కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. 

43 రోజుల పాటు యాత్ర 

జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం చేసిన ట్వీట్‌లో “ఈరోజు అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర బోర్డు సమావేశానికి గవర్నర్ అధ్యక్షత వహించారు. 43 రోజుల పవిత్ర యాత్ర జూన్ 30న అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లతో ప్రారంభమవుతుంది. సంప్రదాయం ప్రకారం రక్షా బంధన్ రోజున యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రపై వివిధ అంశాలపై లోతుగా చర్చించాం." అని పేర్కొంది. దేశంలోని COVID-19 పరిస్థితి కారణంగా గత ఏడాది అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు. గత ఏడాది జూన్ 21న అమర్ నాథ్ యాత్రను నిలిపివేయాలని జుమ్ము కశ్మీర్ గవవర్న్ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న కారణంగా భక్తులు లేకుండానే సంప్రదాయం ప్రకారం అమర్ నాథ్ మంచులింగానికి పూజా కైంకర్యాలు నిర్వహించారు. కానీ ఈ ఏడాది భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. 

మంచులింగం దర్శనానికి ప్రతీ ఏడాది లక్షల మంది

అమర్ నాథ్ మంచు లింగాన్ని ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు దర్శించుకుంచారు. వేసవి మాసంలో దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌ నాథ్‌ పుణ్యక్షేత్రానికి ప్రమాదకరమైన పర్వతాల నుంచి ట్రెక్కింగ్ చేస్తూ భక్తులు వస్తుంటారు. 2000లో జమ్ము కశ్మీర్ శాసనసభ చేసిన చట్టం ప్రకారం అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు (SASB) ఏర్పడింది. జమ్ము కశ్మీర్ గవర్నర్‌ అమర్ నాథ్ బోర్డుకు ఎక్స్-అఫీషియో ఛైర్మన్‌గా ఉంటారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Blast Case Update : ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
Deputy CM Pawan Kalyan : పిఠాపురంలో మరోసారి భూమి కొనుగోలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! ఏం చేయబోతున్నారు?
పిఠాపురంలో మరోసారి భూమి కొనుగోలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! ఏం చేయబోతున్నారు?
Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
Bappm TV: I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు -కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు-కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
Advertisement

వీడియోలు

India vs South Africa | కోల్‌కత్తా టెస్టులో బుమ్రా అదిరిపోయే పర్ఫామెన్స్
Vaibhav Suryavanshi Asia Cup Rising Stars 2025 | వైభవ్ సెంచరీ.. బద్దలయిన వరల్డ్ రికార్డ్
Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Blast Case Update : ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
Deputy CM Pawan Kalyan : పిఠాపురంలో మరోసారి భూమి కొనుగోలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! ఏం చేయబోతున్నారు?
పిఠాపురంలో మరోసారి భూమి కొనుగోలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! ఏం చేయబోతున్నారు?
Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
Bappm TV: I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు -కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు-కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..  క్రికెటర్ శ్రీ చరణీ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. క్రికెటర్ శ్రీ చరణీ
Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
IPL 2026: సీఎస్కేలోకి సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్‌లోకి జడేజా, సామ్ కర్రన్‌
సీఎస్కేలోకి సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్‌లోకి జడేజా, సామ్ కర్రన్‌
Visakhapatnam CII Partnership Summit: అనంతపురం జిల్లాలో రేమాండ్ ప్రాజెక్టులు- విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం
అనంతపురం జిల్లాలో రేమాండ్ ప్రాజెక్టులు- విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం
Embed widget