అన్వేషించండి

Amaranth Yatra : జూన్ 30 నుంచి అమర్ నాథ్ యాత్ర, 43 రోజుల పాటు మంచులింగం దర్శనం!

Amaranth Yatra : ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రపై కీలక ప్రకటన వచ్చింది. జూన్ 30 నుంచి అమర్ నాథ్ యాత్రను ప్రారంభించనున్నట్లు అమర్ నాథ్ దేవస్థానం బోర్డు ప్రకటించింది.

Amaranth Yatra : అమర్ నాథ్ యాత్రపై కీలక ప్రకటన వెలువడింది. జూన్‌ 30 నుంచి యాత్రను ప్రారంభించనున్నట్లు అమర్ నాథ్ దేవస్థానం బోర్డు తెలిపింది. జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు సమావేశం ఆదివారం జరిగింది. ఈ యాత్రకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు. అమర్‌నాథ్‌ యాత్రను ఈ ఏడాది జూన్‌ 30న ప్రారంభించి, రక్షాబంధన్‌ రోజుతో ముగించాలని నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 43 రోజుల పాటు అమర్ నాథ్ మంచులింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. అయితే కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. 

43 రోజుల పాటు యాత్ర 

జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం చేసిన ట్వీట్‌లో “ఈరోజు అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర బోర్డు సమావేశానికి గవర్నర్ అధ్యక్షత వహించారు. 43 రోజుల పవిత్ర యాత్ర జూన్ 30న అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లతో ప్రారంభమవుతుంది. సంప్రదాయం ప్రకారం రక్షా బంధన్ రోజున యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రపై వివిధ అంశాలపై లోతుగా చర్చించాం." అని పేర్కొంది. దేశంలోని COVID-19 పరిస్థితి కారణంగా గత ఏడాది అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు. గత ఏడాది జూన్ 21న అమర్ నాథ్ యాత్రను నిలిపివేయాలని జుమ్ము కశ్మీర్ గవవర్న్ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న కారణంగా భక్తులు లేకుండానే సంప్రదాయం ప్రకారం అమర్ నాథ్ మంచులింగానికి పూజా కైంకర్యాలు నిర్వహించారు. కానీ ఈ ఏడాది భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. 

మంచులింగం దర్శనానికి ప్రతీ ఏడాది లక్షల మంది

అమర్ నాథ్ మంచు లింగాన్ని ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు దర్శించుకుంచారు. వేసవి మాసంలో దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌ నాథ్‌ పుణ్యక్షేత్రానికి ప్రమాదకరమైన పర్వతాల నుంచి ట్రెక్కింగ్ చేస్తూ భక్తులు వస్తుంటారు. 2000లో జమ్ము కశ్మీర్ శాసనసభ చేసిన చట్టం ప్రకారం అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు (SASB) ఏర్పడింది. జమ్ము కశ్మీర్ గవర్నర్‌ అమర్ నాథ్ బోర్డుకు ఎక్స్-అఫీషియో ఛైర్మన్‌గా ఉంటారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Amaravati Loans: అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు -  చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు - చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
Rohit Sharma Lands In Mumbai: దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Amaravati Loans: అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు -  చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు - చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
Rohit Sharma Lands In Mumbai: దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
Telugu TV Movies Today: చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Rammohan Naidu News:శ్రీకాకుళం జిల్లాపై రామ్మోహన్ నాయుడు స్పెషల్ ఫోకస్- ఫిషింగ్‌ హార్బర్, జెట్టీలు ఏర్పాటుపై కేంద్రానికి లేఖ
శ్రీకాకుళం జిల్లాపై రామ్మోహన్ నాయుడు స్పెషల్ ఫోకస్- ఫిషింగ్‌ హార్బర్, జెట్టీలు ఏర్పాటుపై కేంద్రానికి లేఖ
Revanth Chit Chat: కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు  - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Latest Crime News: హైదరాబాద్‌లోని హబ్సీగూడలో విషాదం- ఇద్దరు పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య 
హైదరాబాద్‌లోని హబ్సీగూడలో విషాదం- ఇద్దరు పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య 
Embed widget