అన్వేషించండి

Sajjala On GO : ఆ జీవో వైఎస్ఆర్‌సీపీకి కూడా - రాద్దాంతం ఎందుకని సజ్జల ప్రశ్న !

కందుకూరు ఘటన వల్లే ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. అది వైసీపీకి కూడా వర్తిస్తుందని సజ్జల పేర్కొన్నారు. రాద్దాంతం ఎందుకని ఆయన ప్రశ్నించారు.


 
Sajjala On GO :    సభలు  సమావేశాలు పై ఆంక్షల జీఓ ఎందుకు వచ్చిందో ప్రపంచం అందరికి  తెలుసని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.  ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం అందరికి వర్తిస్తుందని,వైసీపీ కి కూడ అవే నిబంధనలు ఉంటాయని చెప్పారు. చంద్రబాబు కందుకూరు సభ లో  జరిగిన తొక్కిసలాట,మరణాల వల్లనే ప్రభుత్వం జిఓ  తెచ్చిందని వ్యాఖ్యానించారు.ప్రభుత్వ తీసుకున్ననిర్ణయాలను తప్పు పడితే  ఎలా అని ఆయన ప్రశ్నించారు.వైసీపీ తో సహా అన్ని పార్టీలకు ఈ జిఓ  వర్తిస్తుందని చెప్పారు.వైసీపీ  కి  మాత్రమే  అనుమతి  ఇస్తే  మిగిలిన  పార్టీ  లు  అడగచ్చని అన్నారు. 

జిఓ  లపై  కోర్ట్ కు వెళ్లే  హక్కు ఉంటుందన్నారు,లోకేష్  పాదయాత్ర  కోసం  జిఓ  అనేది టీడీపీ ఊహ అని,లోకేష్  బాబు  పవన్  జనం లో  ఉండాలనేదే  మా  అభిప్రాయం అని సజ్జల వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ  కాకుండా  కేసీఆర్ బిఅరెస్ తరపున మద్దతు ఇస్తే మంచిదేనని,తాము కూడ అదే కోరుకుంటున్నామని సజ్జల అన్నారు. కొత్త  పార్టీ లు వస్తే  మంచిది, బిఅరెస్ లోకి వెళ్ళడానికి టీడీపీ  ఎమ్మెల్యేలు రెడీ  గా ఉన్నారా ఆయన ఎద్దేవా చేశారు. పోలీసులు పై టీడీపీ వ్యవహరిస్తున్న తీరును సజ్జల తప్పుబట్టారు.తాము ఇస్టాను సారంగా వ్యవహరిస్తాం కాబట్టి, మనిషికి ఒక పోలీస్ ను పెట్టి శాంతి భద్రతలను పర్యవేక్షించాలని టీడీపీ దబాయించినట్లుగా మాట్లాడటం సరి కాదని అన్నారు.

ఒకే సారి వందల మందిని ఆశ పెట్టి సభలకు తీసుకువచ్చి,అక్కడ వారికి కనీస సదుపాయాలు కల్పించకుండా,తొక్కిసలాటకు కారకులు అయ్యి,పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ చేయటం దారుణమని అన్నారు. గుంటూరు సభలో టీడీపీ నేతలు చేతులు ఎత్తేస్తే పోలీసులే స్వయంగా సహయం చేశారని,దీంతో గాయపడిన వారు త్వరగా కోలుకున్నారని,సజ్జల అన్నారు.అయితే టీడీపీ నేతలు మాత్రం పోలీసుల వైఫల్యం కారణంగానే ఘటనలు జరుగుతున్నాయని మాట్లాడుతున్నారని సజ్జల ఫైర్ అయ్యారు...టీడీపీ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వితండ వాతం చేస్తున్నారని,అందులో భాగంగానే టీడీపీ సోషల్ మీడియా కేంద్రంగా జగన్,పోలీసుల పై టార్గెట్ గా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో గుంటూరులో నిర్వహించే దీక్షకు టీడీపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదనే విషయాన్ని ప్రజలంతా గుర్తు పెట్టుకున్నారని సజ్జల అన్నారు.గుంటూరు నగరంలో సభలకు అనుమతులు ఇవ్వటానికి అవకాశం లేదని అప్పటి ప్రభుత్వం చెబితే,వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకొని నది ఒడ్డున సభ నిర్వహించి విషయాన్ని ఆయన ప్రస్తావించారు.సభలు ఎక్కడ పెడితే ఎవరికి ఇబ్బంది ఉంటుందని సజ్జల ప్రశ్నించారు. రాజకీయ పార్టీగా నాయకులు తమసందేశాన్ని ఇవ్వాలనుకుంటే,వేదిక,స్దలం గురించి ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు.బహిరంగ సభలను మైదాన ప్రాంతాల్లో ఊరికి చివర్లో పెట్టుకుంటే,అందులో తప్పు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. టీడీపీ అనవసర రాజకీయాలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజల్లోకి వెళ్లి తిప్పికొడతామని సజ్జల అన్నారు.

కుప్పంలో కొత్త రూల్స్ ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు - చంద్రబాబు టూర్‌కు ముందు పోలీసుల హెచ్చరిక !

టాప్ హెడ్ లైన్స్

Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
YSRCP Mavigun Vs Amaravati 2026: వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
Musi River Cleaning Execution Deadline: మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget