అన్వేషించండి

YSRCP MLAs MEET : 19వ తేదీన ఎమ్మెల్యేలు, ఇంచార్జులతో జగన్ భేటీ - ఎజెండా ఏమిటంటే ?

ఎమ్మెల్యేలు, ఇంచార్జులతో 19వ తేదీన జగన్ భేటీ కానున్నారు. గడప గడపకూ కార్యక్రమం.. పీకే సర్వే టీం రిపోర్టులపై ఎమ్మెల్యేలతో చర్చించే అవకాశంఉంది.

YSRCP MLAs MEET :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత , సీఎం జగన్ ఎమ్మెల్యేలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జులందరితో సమావేశం కావాలని నరి్ణయించుకున్నారు. 19వ తేదీన తాడేపల్లిలో సమావేశం జరగనుంది.  అసెంబ్లీ సమావేశాలు జ‌రుగుతున్న త‌రుణంలో శాస‌న స‌భ్యులు అంతా అందుబాటులో ఉంటార‌ని భావిస్తున్నారు.ఇక నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ ల‌కు కూడ స‌మాచారం అందింది. 175 నియోజక వర్గాల వైసీపీ ఎమ్మెల్యేల,  వైసీపీ నియోజక వర్గ సమన్వయకర్త లతో జగన్ సమావేశం అవుతున్నారు. 

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ప్రతీ నెలా సమీక్షలు చేస్తానని గతంలోనే చెప్పిన జగన్ 

ఇప్పటికే జగన్ పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ప్రతీ నెలా సమీక్ష చేస్తానని కూడా చెప్పారు. ఈ అంశంపైనే జగన్ మరోసారి సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల పని తీరుపై ఎప్పటికప్పుడు జగన్ సమాచారం తెప్పించుకుంటున్నారు. ఎవరెవరు సీరియస్‌గా ప్రజల్లోకి వెళ్తున్నారు.. ఎవరు మొక్కుబడిగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు... లాంటి వివరాలతో ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో నియోజకవర్గాల్లో పని తీరు గురించి కూడా జగన్ కొంత మందిపై అసంతృప్తితో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా క్లాస్ తీసుకునే అవకాశం ఉంది. 

పీకే టీం ఇచ్చిన సర్వే రిపోర్టుపై చర్చించే అవకాశం

ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీకి సోషపల్ మీడియాతో పాటు ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ నేరుగా  వైఎస్ఆర్‌సీపికి ఇప్పుడు పని చేయడం లేదు. ఆయన సంస్థలో పని చేసే మరో కీలక వ్యక్తి రిషి రాజ్ పని చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పీకే టీముల్ని పంపి సర్వేలు చేసి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తున్నారు. ఈ నివేదికలు దాదాపుగా అరవై, డెభ్బై మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. వారిని ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపర్చుకోవాలని జగన్ ఆదేశిస్తున్నారు. గ్రాఫ్ పెరగకపోతే.. ఎంత సీనియర్లనైనా సరే పక్కన పెడతానని ఇప్పటికే హెచ్చరించారు. 

సోషల్ మీడియాలో వెనుకబడిపోయామన్న భావన - కొత్త టీంతో రంగంలోకి !

సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీ వెనుకబడిపోయిందన్న నివేదిక పీకే టీం జగన్‌కు ఇచ్చింది. అందుకే ఇటీవల జగన్ రెండు రోజుల పాటు వరుసగా సోషల్ మీడియా అంశంపై సమీక్ష చేశారు. సీనియర్ నేత విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి.. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి ఆ స్థానం ఇచ్చారు. అలాగే జిల్లాలకు సోషల్ మీడియా కన్వీనర్లు.. కో కన్వీనర్లను నియమించారు. వారితో ఎలా సోషల్ మీడియా ప్రచారం చేయించుకోవాలో జగన్ దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.,  సమావేశం ఎజెండాను వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ఇప్పటికే ఖరారు చేశారు. 

కట్టని, కట్టలేని గ్రాఫిక్స్ రాజధాని కోసం వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమం - సీఎం జగన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget