'దళిత బంధు’ పథకానికి తెలంగాణ ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా అర్హులైన దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించనున్నారు.
దళితబంధు పథకం అమలులో భాగంగా.. మెుదటగా వాసాలమర్రికి నిధులు ఇచ్చారు. తర్వాత కేసీఆర్ సర్కారు కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ కు రూ.500 కోట్లు నిధులు విడుదల చేసింది.
ఇప్పటికే సర్వే పూర్తి చేసిన ప్రభుత్వ యంత్రాంగం.. 20,929 కుటుంబాలున్నట్లు తేల్చింది. మళ్లీ ఇందులో నుంచి లబ్ధిదారులను వడపోయనున్నారు.
ABP Cvoter Exit Poll Results 2023: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ 2023 లో ఏం తేలింది!
Telangana Assembly Election 2023: ఓటేసిన రాజకీయ ప్రముఖుల ఫొటోస్
ఫోటోలు: ఆక్సీజన్ మాస్క్తో ఒకరు, వీల్ చైర్పై మరొకరు - బద్దకపు ఓటర్లూ వీరిని చూసి నేర్చుకోండి!
Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం
ఫోటోలు: మెట్రో రైలెక్కిన కేటీఆర్, ఎగబడ్డ జనం - ఆదరణ మామూలుగా లేదుగా!
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>