అన్వేషించండి
తెలంగాణలో మూడో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగోతుంది. మూడో రోజు మహబూబ్ నగర్ లో రాహుల్ పాదయాత్ర చేశారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ
1/10

మహబూబ్నగర్ జిల్లా మన్నెం కొండ కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ
2/10

కాంగ్రెస్ కార్యకర్తలో రాహుల్ గాంధీ
3/10

తెలంగాణలో మూడో రోజు భారత్ జోడో యాత్ర
4/10

రాహుల్ పాదయాత్రలో రేవంత్ రెడ్డి
5/10

చిన్నారులతో ముచ్చటిస్తున్న రాహుల్ గాంధీ
6/10

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గిరిజన రైతులతో సమావేశమయ్యారు. పోడు భూముల సమస్యను వారు రాహుల్ గాంధీకి వివరించారు
7/10

కాంగ్రెస్ హయాంలో పట్టాలు పొందిన భూములు ఇప్పుడు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత పట్టాలు పోయాయని గిరిజన రైతులు రాహుల్ గాంధీకి తెలిపారు. 3 లక్షల గిరిజన కుటుంబాలు పోడు భూముల్లో సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వటం లేదన్నారు.
8/10

సాగు చేస్తున్న పోడు భూముల్లో తరచూ రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని గిరిజనులు రాహుల్ గాంధీకి వివరించారు.
9/10

మహుబూబ్ నగర్ లో భారత్ జోడో యాత్ర
10/10

చిన్నారితో రాహుల్ గాంధీ
Published at : 28 Oct 2022 09:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
నల్గొండ
నెల్లూరు
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion