అన్వేషించండి
Chess Olympiad Winners: చెస్ ఛాంపియన్లతో ప్రధాని మోదీ, చారిత్రాత్మక విజయం అంటూ మరోసారి ప్రశంసలు
Chess Olympiad Winner Meets Modi: చెస్ ఒలింపియాడ్ 2024లో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించిన భారత చెస్ క్రీడాకారులను బుధవారం ప్రధాని మోదీని తన నివాసంలో కలుసుకున్నారు. మరోసారి అభినందించారు.
చెస్ ఒలింపియాడ్ విజేతలతో నరేంద్ర మోదీ
1/6

బుడాపెస్ట్లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్లో భారత యువ చెస్ క్రీడాకారులు అద్భుతం చేశారు. చెస్ ఒలింపియాడ్ లో విజేతగా నిలిచిన భారత్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది.
2/6

టోర్నమెంట్ అనంతరం స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్ళు బుధవారం ప్రధాని మోదీని తన నివాసంలో కలుసుకున్నారు.
Published at : 25 Sep 2024 10:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
విశాఖపట్నం
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















