అన్వేషించండి
ఐదో టీ20లో టీమిండియా పరాజయం - సిరీస్ కూడా పాయే!
భారత్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది. దీంతో సిరీస్ను కూడా 3-2తో గెలుచుకుంది.
మ్యాచ్లో ప్లేయర్స్
1/6

వెస్టిండీస్తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఘోర పరాజయం పాలైంది.
2/6

ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది.
Published at : 14 Aug 2023 03:39 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















