భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పేరు అందరికీ తెలిసినా... ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం తెలిసింది కొందరికే
కొంత కాలం క్రితం అదానీ గ్రూప్ గొప్ప విజయాలు సాధించినప్పుడు ఆ విజయం వెనుకన్నవారిలో గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానికి నాల్గవ వంతు క్రెడిట్ ఇచ్చారు.
1965లో ముంబైలో గుజరాతీ కుటుంబంలో జన్మించిన ప్రీతి అదానీ అహ్మదాబాద్లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీ నుంచి డెంటల్ సర్జన్ పట్టా పొందారు. గౌతమ్ అదానీని వివాహం చేసుకున్న తర్వాత 1996లో ప్రీతి అదానీ.. అదానీ ఫౌండేషన్కు ఛైర్ పర్సన్ గా మారారు.
అదానీ గ్రూప్ను నిర్వహించడమే కాకుండా, పేదల కోసం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.
ప్రీతి అదానీ 1966లో కేవలం ఇద్దరు టీమ్ సభ్యులతో అదానీ ఫౌండేషన్ని స్థాపించారు. 21 ఏళ్లలోనే ఆ ఫౌండేషన్ ను దేశంలోని 18 రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రాంతాలకు సేవలను విస్తరించారు.
ప్రీతి అదానీ దాతృత్వ కార్యక్రమాలు, సామాజిక సేవను కొత్త స్థాయికి తీసుకెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదు.
2010-11లో ఫ్లో ఉమెన్ ఫిలాంత్రోపిస్ట్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఎంతో మందికి ప్రేరణను ఇచ్చారు. తన అవిశ్రాంత ప్రయత్నాల ద్వారా మిలియన్ల మంది ప్రజల జీవితాలను మార్చారు.
ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు
TTD News: తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ అధికారులు, భక్తులతో కిక్కిరిసిన ఆలయం
ఫోటోలు: తామర, తులసి గింజలతో శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం
ఫోటోలు: సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నేడు హంస వాహనంపై మలయప్ప స్వామి - ఫోటోలు చూడండి
In Pics: తిరుమలలో వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు, ఫోటోలు మీరూ చూసేయండి
మల్కాజ్ గిరి టికెట్ రేసులో మర్రి రాజశేఖర్ రెడ్డి, శంభీపూర్ రాజు!
రాజమండ్రి సెంట్రల్ జైలుకు సీఐడీ అధికారులు- చంద్రబాబును ప్రశ్నిస్తున్న అధికారులు
తెలంగాణలో 70 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్, హైకమాండ్ కు జాబితా పంపిన స్క్రీనింగ్ కమిటీ
ICC Rankings: ఒకటి ఒకటి ఒకటి! - టీమిండియా ర్యాంకుల ప్రభంజనం
/body>